నిత్యానంద గురించి మరో విషయం బయటకు వచ్చింది..
నిత్యానంద ఈ పేరు తెలియని వారు ఇండియాలో ఎవ్వరూ ఉండరని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో అత్యాచార కేసులో ఆయన పేరు మార్మోగింది. దీంతో ఈయన ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయారు. అయితే ఆ...
కొత్త కొత్త పనులు చేస్తున్న చైనా.. ఫైనల్గా ఏం జరుగుతుందో..
చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిహద్దులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ భారత్ విషయంలో తన చెడు వైఖరిని బయటపెట్టుకుంది. ఆరు నెలలకు పైగా సరిహద్దులో చైనా కారణంగా భారత్ ఎలాంటి పరిస్థితులు...
భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా..
ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే కేసుల తీవ్రత తగ్గినా.. పాజిటివ్ కేసులు మాత్రం వస్తున్నాయి. దీంతో...
10వేల మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు.. ఎంత మందికి పాజిటివ్ వచ్చిందో తెలుసా..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల కళాశాలల్లో కరోనా అందరినీ భయానికి గురి చేస్తోంది. తమిళనాడులోని కళాశాలల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో అధికారులు విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మద్రాస్ ఐఐటీలో...
వీళ్లంతా ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని చెప్పేశారు..
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. అప్పట్లో లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా మంది ఇంటి దగ్గరి నుంచే పనిచేశారు. అయితే ఇప్పుడు పలు కంపెనీలు కార్యాలయాలు తెరిచాయి. అయినప్పటికీ కొందరు మాత్రం...
రైతులకు ఒక మాట చెప్పిన మోదీ..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ...
నరేంద్రమోదీ మాస్క్ పెట్టుకోలేదు..
కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు....
నా కిడ్నీ ఎవ్వరైనా కొనుక్కుంటారా..
అప్పులు ఎక్కువై సర్వం కోల్పోయిన వాళ్లను మనం చూసి ఉంటాం. కొందరు కష్టపడి అప్పులు తీరుస్తారు. మరి కొందరు అప్పులు ఎక్కువై చెల్లించలేక చేతులు ఎత్తేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అప్పులు...
పశ్చిమబెంగాల్ సీఎం కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎందుకలా మాట్లాడారు..
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏమాత్రం సరిపోవడం లేదని అర్థమవుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మేధావులు పేర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారుపై దాడి...
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతి విచారణ చేపడుతున్న...












