బాస్ కి ఉప్పెనలా వస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు(22 ఆగష్టు) తన 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. చిరు తన సినీ ప్రస్థానం తరువాత ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులని అలరించారు. ఆయన నటన, డాన్స్ లతో ప్రేక్షకుల...
కరోనా అంత్యక్రియలకు రూ. 85 వేలు వసూలు..
మానవత్వం మంట కలుస్తోంది. పరిస్థితులు ఎలాగున్నా దోచుకోవడమే మాకు తెలుసు అన్నట్లు పలువురు ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా పలువురు చేస్తున్న పనులు తెలిస్తే మనం ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామో తెలుస్తుంది.
ఇప్పుడు మనం...
పిల్లలకు పాలు దొరకడం లేదు.. పవన్ కల్యాణ్
గోదావరి వరదలు ప్రజలను అతలాకుతలం చేశాయి. గోదారమ్మ ఆగ్రహించడంతో లక్షల మంది ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పిల్లా పాపాలతో ఇల్లు వాకిలి సర్దుకొని అంతా నిరాశ్రయులయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరద...
బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై కీలక అప్డేట్ విడుదల..
సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై కీలకమైన వార్త బయటకు వచ్చింది. ఆయన కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు నేడు...
శ్రీశైలం ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి..
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు...
వైద్యులు తీవ్రవాదులా.. మాజీ మంత్రి చినరాజప్ప
ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వై.ఎస్ జగన్ సర్కార్ డాక్టర్లు, టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు...
వినాయక ఉత్సవాలపై మంత్రి క్లారిటీ..
వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా...
శ్రీశైలం ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య..
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగేటట్లు ఉంది. నిన్న రాత్రి నాలుగో యూనిట్ టర్మినల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. విద్యుత్ తయారీ కేంద్రంలో అర్దరాత్రి మంటల...
కరోనాపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..
కరోనాపై ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అధికారులతో ఆయన కరోనా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హాస్పిటల్స్లో మౌళిక సదుపాయాలు, వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.
287 హాస్పిటల్స్లో వైద్యులు,...
వినాయక ఉత్సవాలపై బోండా ఉమ కీలక వ్యాఖ్యలు..
వైకాపా ప్రభుత్వంపై టిడిపి నేత బోండా ఉమ మండిపడ్డారు. మద్యం షాపులకు లేని కోవిడ్ నిబంధనలు వినాయక చవితి వేడుకలకు ఎలా ఉంటాయన్నారు. బ్రాందీ షాపులకు ఇచ్చిన ప్రధాన్యత వినాయక చవితికి ఎందుకు...












