వైసీపీలో కొత్త పదవులు.. నేతల్లో ఆశలు.
సుధీర్ఘ కాలం నుండి పార్టీని అంటిపెట్టుకున్న వారి ఆశలు నెరవేరే రోజులొస్తున్నాయి. రాజకీయాల్లో ఎదురవుతున్న పలు పరిస్థితుల వల్ల తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనుకున్న నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో కొత్త...
డాక్టర్ రమేష్ను ఎక్కడ దాచారో చంద్రబాబు చెప్పాలి..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నారు. ఆయన్ను ఎక్కడ దాచారో...
ఏపీ, తెలంగాణ మధ్య బస్ సర్వీసులు..?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు తిరుగనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మధ్య జరిగిన చర్చలను బట్టి మరి కొద్ది రోజుల్లోనే బస్...
సోనియా రిజైన్.. రాహుల్ నో.. మరి ఎవరు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాత్కాలిక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఇక ఈ పదవిలో ఉండలేనని తేల్చి చెప్పారు. మరి రాహుల్ గాంధీ తనకు...
లంచం తీసుకుంటే వెంటనే చర్యలు…?
రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు, ప్రజలు మెచ్చిన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశంలోనే పేరు తెచ్చుకుంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరిన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామ,...
ఏపీలో మరో బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన జగన్..
ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం కిడ్నీ బాధితుల సమస్యల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరినడిగినా చెబుతారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మంచినీటి...
చంద్రబాబు, డాక్టర్ రమేష్బాబు.. మధ్యలో ఫోన్ ట్యాపింగ్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదకు తీసుకురావడం ఆసక్తిగా మారింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆయన ఫోన్ ట్యాపింగ్ పై ఇంత రాద్దాంతం చేయడం వెనుక కారణం ప్రధానంగా...
వైఎస్ పేరు నిలబెట్టిన హర్షారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో పండుగ వాతవరణం నెలకొంది. ఇందుకు కారణం వై.ఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డినే. ఎందుకంటే ఈమెకు ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్...
కరోనాను జయించిన బాలసుబ్రహ్మణ్యం.. కొనసాగుతున్న వైద్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈమేరకు ఆయన కుమారుడు ఈ విషయాన్ని మీడియాకు వెళ్లడించారు. అయినప్పటికీ ఆయన ఇంకా హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 5వ...
కోవిడ్ కేర్ సెంటర్కు బాలయ్య విరాళం.
సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాసేవతో పాటు సహాయ కార్యక్రమాల్లో కూడా తనవంతు సహాయం అందిస్తూ ఉంటారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా పేద ప్రజలకు వైద్యంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా...












