మరో చైనా యాప్ ను నిషేధించిన కేంద్రం..
గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా ఆర్మీ జరిపిన దాడుల అనంతరం భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాను దెబ్బకొట్టడానికి భారత ప్రభుత్వం టిక్ టాక్...
కడప ఎంపీ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ..!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ అని తేలింది. సెప్టెంబర్ మొదటి వారం లో కడప జిల్లాలో...
సీఎం జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపించిన విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. ఏడాది లో ఎవరూ ఊహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు....
టీఎస్ ఐ-పాస్ విధానాన్నిమెచ్చుకున్న కేంద్ర మంత్రి..!
తెలంగాణ సర్కార్ టీఎస్ఐపాస్ ను అమలులోకి తెచ్చింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే టీఎస్ఐపాస్ విధానాన్ని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మెచ్చుకున్నారు. రాష్ట్రాల పరిశ్రమల శాఖల మంత్రులతో వర్చవల్ మీటింగ్...
విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి : విజయసాయి రెడ్డి
టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. అయితే ట్విట్టర్ ద్వారా చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని...
నాది, నా కుటుంబ సభ్యుల జీవితం ప్రమాదంలో ఉంది: రియా చక్రవర్తి
బాలీవుడ్ హీరో సుశాంత్ బలవన్మరణం కేసులో అతని ప్రేయసి రియా చక్రవర్తి ని సీబీఐ, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ఎన్సీబీ విచారిస్తున్నాయి. అయితే తనతో పాటు...
కేసీఆర్ పై సీరియస్ అయిన విజయశాంతి..!
తెలంగాణలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆరోపించారు. నా తెలంగాణలోని ఆడబిడ్డలపై కొందరు హేయమైన నేరాలకు పాల్పడటం తల తీసుకోవాలనే ఆక్రోశాన్ని...
రాజమండ్రి మాజీ ఎంపీకి కరోనా పాజిటివ్..!
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ...
NEET, JEE పరీక్షలను వాయిదా వేయమని కోరిన సోనూసూద్
రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం NEET,JEE పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక ఇచ్చింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని, పరీక్షలు పేరుతో విద్యార్థుల ప్రాణాలను రిస్క్లో పెట్టవద్దని...
ఇండియాలో 32 లక్షలు దాటిన కరోనా కేసులు…
మన దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికవరీ రేటు తో కాస్త ఊరట లభిస్తున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త...












