వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. ఏడాది లో ఎవరూ ఊహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి 41718 కోట్ల రూపాయల ను అందించిన విషయాన్ని, 90 శాతం హామీలు అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఏడాది పాలన పై ప్రజల వద్దకు మేనిఫెస్టో, ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో ను మాయం చేసిన బాబెక్కడ, ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారు ఎక్కడ అని పోల్చి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.90% హామీలు అమలు. ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో,ప్రోగ్రెస్ రిపోర్ట్. మేనిఫెస్టోను మాయంచేసిన బాబెక్కడ? ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారెక్కడ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2020