సరిహద్దులో పరిస్థితి ఆందోళనకరం.. సిద్ధంగా ఆర్మీ
భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా రోజులుగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఇప్పుడు కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. ఇందుకు సమాధానంగా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలే మనం...
మీకు దండం పెడతాం.. మా ఊరు రావొద్దు..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై తనదైన శైలిలో ముందుకు వెళుతూ బయటకు తీస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు మాజీ...
భార్యభర్తల గొడవ.. నరేంద్రమోదీ వద్దకు పంచాయతీ..
భార్య భర్తలు గొడవ పడితే విషయం ప్రధాని నరేంద్రమోదీ వద్దకు చేరింది. అసలు విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరకాల ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు. ఆయన భార్య ప్రస్తుత కేంద్ర...
బీజేపీకి అన్నీ ఉన్నా ఆ ఒక్కటీ లేదు..
దేశంలో అన్ని ప్రాంతాల్లో నరేంద్ర మోదీ హవా కొనసాగినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతూ ఉంటుంది. అయితే దశాబ్దాలుగా బీజేపీ ఏపీ,...
జగన్ను చూసి కాపీ కొడుతున్నారు..
వై.ఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. వై.ఎస్ఆర్ తన సంక్షేమ పథకాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదేబాటలోనే వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాక...
మోదీ అకౌంట్లకు భద్రత ఉందా..?
దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎవ్వరికీ భద్రత లేకుండా పోతుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్కు గురైంది. సైబర్ నేరగాళ్లు మోదీ ట్విట్టర్ను హ్యాక్ చేశారు.
నరేంద్ర మోదీ...
పనికి పని.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
https://twitter.com/AwanishSharan/status/1299658946332864513
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ చిన్న అంశం కాస్త విభిన్నంగా ఉన్నా సరే.. ఇట్టే వైరల్ గా మారుతోంది. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు...
భారత్ లో కరోనా విశ్వరూపం..
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి ఎంత మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇక తాజాగా కేవలం గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 83,...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అకౌంటు ను తొలగించిన ఫేస్ బుక్..
గోషామహల్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సభ్యుడు టి. రాజా సింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్ బుక్ నిషేధాన్ని విధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద పోస్టులు పెట్టడంతో.. రాజా సింగ్ తమ సంస్థ నియమాలను...
మోదీ ట్విట్టర్ పై హ్యాకర్ల దాడి..
ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ప్రతినిధులు ధృవీకరించారు. మోదీ అకౌంట్ ను హ్యాక్ చేసిన దుండగులు... కోవిడ్ 19 నేపథ్యంలో...











