జాతీయ స్థాయిలో ఏపీ రాజకీయాలు.. భవిష్యత్తులో ఇంకేమవుతుందో.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ సంచలంగానే ఉంటాయి. అయితే రాజకీయాలు అంటేనే సంచలనమే కానీ ఏపీ రాజకీయాలు డిఫరెంట్. చంద్రబాబు అధికారంలో ఉన్నా, వైఎస్సార్ ప్రభుత్వం వచ్చినా ఆ తర్వత రాష్ట్ర విభజన, ఇప్పుడు...
కరోనా ఎఫెక్ట్.. పెరిగిన కోడి గుడ్డు ధర.. ఇంకా ఏం పెరుగుతాయో తెలుసా..
దేశంలో కరోనా కేసులు రోజురోకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు పెరిగిపోతున్నాయి. తాజాగా పెరిగిన కోడి గుడ్ల ధరలు చూస్తే గుడ్డు తినడం సామాన్యులకు భారంగా మారనుందా అన్న అనుమానాలు...
చంద్రబాబు ఆశలు.. చేజారుతున్న నేతలు..
తెలుగుదేశం పార్టీ ఖాలీ అవుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తున్న వారు అవుననే సమాధానం చెబుతారు. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా విశాఖ...
టిక్ టాక్పై మళ్లీ వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్.. కారణం ఇదేనా.
అమెరికాలో టిక్ టాక్ నిషేధం విధించి ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అమెరికాలో టిక్టాక్, వి చాట్లు నిషేధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా వెనక్కు తగ్గినట్టు...
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు విషపదార్థం.. వీరిపైనే అనుమానాలు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విష పదార్థం ఇవ్వడం కలకలం రేపుతోంది. ట్రంప్కు విష పదార్థం పంపారని తెలియడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే దీన్ని ఇంకా అధికారులు...
తేనె పూసిన కత్తిపై రాజ్యసభలో ఏం జరుగనుంది..
పార్లమెంటును కుదిపేస్తున్న తాజా అంశాల్లో ప్రధానమైనది వ్యవసాయ బిల్లుల అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. పైగా ఎన్.డి.ఏ మిత్రపక్షం కూడా పలుచోట్ల దీనిపై ఆందోళన వ్యక్తం...
ప్రెస్మీట్ కోసం కొబ్బరి చెట్టు ఎక్కిన మంత్రి..
కొబ్బరి చెట్ల గురించి ప్రజలకు వివరించేందుకు ఏకంగా కొబ్బరి చెట్టునే ఎక్కారు ఓ మంత్రి. ఈ ఘటన మనదేశంలో కాదు శ్రీలంకలో జరిగింది. కొబ్బరి చెట్ల ప్రాధాన్యత ప్రజలతో పాటు ప్రభుత్వానికి తెలియజేసేందుకు...
రాజధాని అంశం ఇంకా వదలని టిడిపి.. స్వార్థం కోసమేనా ఈ ప్రయత్నాలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తెలుగుదేశం పార్టీ ఇంకా ఆశలు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. రాజధాని అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ఇంకా రాజధాని చుట్టూ రాజకీయాలు చేయాలని చూస్తోంది తెలుగుదేశం. మరి...
బెంజ్ కారు చుట్టూ రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇన్ని రోజులు విజయవాడ రమేష్ హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్ కేసు, అమరావతి భూ కుంభకోణం కేసులతో హీటెక్కిన రాజకీయాలు ఇప్పుడు బెంజ్ కారు చుట్టూ తిరుగుతున్నాయి.
ఏపీలో...
ఆక్స్ఫర్డ్ కరోనా టీకా చివరి దశ ట్రయల్స్ ప్రారంభం..? తర్వాత వ్యాక్సినేనా..
భారత్లో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా టీకా విషయంలో ఊహించదగ్గ ఫలితాలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఇండియాలో కరోనా తుది దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు వేగంగా...












