ప్రభాస్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..
హీరోయిన్ పూజా హెగ్డే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్తో రాథేశ్యామ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ వల్ల ఆమె ఇతర సినిమా షూటింగుల్లో...
అల్లు అర్జున్ సినిమాలో తమిళ హీరో..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. బన్నీ డ్యాన్సులు, ఫైట్లు అభిమానులకు బాగా ఆకట్టుకుంటాయి. అల్లు అర్జున్కు అన్ని వయస్సుల వారు అభిమానులే అని...
బిగ్బాస్4 విన్నర్ అభిజీత్ హీరో విజయ్ దేవరకొండను ఎందుకు కలిశారు..
తెలుగులో బిగ్బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలె బిగ్బాస్ 4వ సీజన్ కూడా పూర్తయ్యింది. ఉత్కంఠగా సాగిన ఈ సీజన్లో అభిజీత్ విన్నర్ అయిన విషయం...
ఓ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేసిన ఉగ్రవాదులు..
అవకాశం దొరికితే చాలు ఉగ్రవాదులు ఇండియాపై దాడి చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం ప్రతి రోజూ ఏదో ఒక రకంగా ప్లాన్ వేస్తూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే...
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి సీరియస్..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించడంతో డూస్ ఆసుపత్రికి...
రాబోయే ఐదు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి..
ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు కేవలం కరోనా పైనే దృష్టి పెట్టాయి. అయితే ఇదే సమయంలో ఇతర వ్యాధులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. అంటే కరోనా కాకుండా ఇతర రోగాలన్నీ విజృంభిస్తున్నాయని...
అప్పుడు నేను చెప్పగానే కరోనా దేశం నుంచి వెళ్లిపోయింది..
రాజకీయ నాయకులు చేసే ప్రతి మాట ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే వీరిని ప్రజలు ఫాలో అవుతూ ఉంటుంటారు. అందుకే పాలిటిక్స్లో మాట్లాడేముందు కొంచెం ఆలోచించాలి అంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు చేస్తున్న...
ఆ రాష్ట్ర అసెంబ్లీలో 66 మందికి కరోనా పాజటివ్..
దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఆందోళన మొదలైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అక్కడ ప్రారంభం...
మా దేశం కరోనా వ్యాక్సిన్ 95 శాతం బాగా పనిచేస్తుంది..
కరోనా వ్యాక్సిన్ విషయంలో దేశాల మధ్య పోటీ నెలకొంది. మొదటగా రష్యా కరోనా వ్యాక్సిన్ను కనిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా కేసులు...
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు 200 మందిపై కేసు నమోదు..
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనిపై ప్రభుత్వం కూడా అందరికీ ప్రచారం కల్పిస్తోంది. ప్రధానంగా పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా ఒకే చోట గుంపులు గుంపులుగా ఉండకూడదని...