48 గంటల్లో 150 మంది తబ్లీగ్ జమాతీలు అరెస్ట్.. పోలీసుల ఆపరేషన్ సక్సెస్
దేశంలో కరోనా వైరస్ కేసులు అమాంతం పెరిగిపోవడానికి ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మత ప్రార్దనలు దోహదం చేశాయి. మార్చి తొలివారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కరోనా సంక్షోభంలో మోదీ పనితీరు భేష్.. విశ్వాసం వ్యక్తం చేసిన 93.5 శాతం మంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్.. కరోనా ట్రాకింగ్ కోసం, కాంటాక్ట్ ట్రాకింగ్, ప్రజలను ఆరోగ్య సేవలకు అనుసంధానించడం కోసం తోడ్పడుతోందని బిల్ గేట్స్ ప్రశంసించారు.
కామపిశాచుల పైశాచికం.. బాలికను ఎత్తుకెళ్లి పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి
బహిర్భూమికి వెళ్తున్న బాలికను ఎత్తుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లాక్డౌన్లోనూ వ్యభిచారం దందా.. ఇద్దరు యువతులతో పట్టుబడ్డ విటుడు
ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంటే మరో వైపు వ్యభిచార నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడుతున్నారు.
కన్నా.. సుజనాకి అమ్ముడుపోయాడా?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కోవిడ్ కిట్స్ అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ప్రశంసించారు. అయినా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు...
చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ రైడ్స్..150కోట్ల ఆస్తుల గుర్తింపు?
ఒకటి కాదు.. రెండు ఏకంగా 24 గంటల పాటు సోదాలు.. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు నిరాంటకంగా రెస్ట్ లేకుండా తవ్వి తీస్తున్నారు. అధికారులు నిన్న రాత్రంతా నిద్రపోకుండా...
ఏపీలో మరో కలకలం.. అవినీతి అధికారులపై ఏసీబీ డీజీ దాడులు
రవాణా రంగాన్ని దారికి తెచ్చాడు..ఏరికోరి తీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అవినీతిపై యుద్ధాన్ని జగన్ అప్పగించారు.. ఏసీబీ డీజీగా పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ...
ఆ సీనియర్ ఆధికారి టిడిపి కోవర్ట్ – పసిగట్టి సాగనంపిన ప్రభుత్వం
తాము అధికారంలో లేనప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, తామే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తోందో తెలుసుకునేందుకు కోవర్ట్ను ప్రవేశపెట్టడం తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా లోగుట్టు...
లంచగొండు అధికారుల గుండెల్లో నిద్రపోతున్న ఏసీబీ కొత్త డీజీ
సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనదైన రీతిలో పాలన అందిస్తూ ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ...
ఏపీలో అవినీతి ఇక మటాషే.. సీతయ్యను తెచ్చిన జగన్
పీఎస్సార్ ఆంజనేయులు.. ఎవరీయన.. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈయనను జగన్ ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా, ఏపీ ఆర్టీసీ బాధ్యతలను...


