జగన్ కేబినెట్ భేటిలో కచ్చితంగా ఇవే చేస్తారని బయటకు ఎలా తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారో ప్రజలు ముందే గ్రహించేస్తున్నారు. ఇందుకు కారణం ఆయన ఇదివరకు తీసుకుంటున్న నిర్ణయాలో. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ...
భారత్, చైనా సరిహద్దులో ఏం జరగబోతోంది..
చైనాతో యుద్ధం వస్తే తలపడేందుకు భారత్ అన్ని విధాలా రెడీ అవుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా...
ఎన్నికల వ్యూహకర్తగా మళ్లీ పీకేనే..
ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండడు. ఎందుకంటే ఆయన వేసే ప్రణాళికలతో ఎన్నికలకు వెళితే గెలుపు ఖాయమన్న నిజాలు ఎన్నో సార్లు తెలిసిపోయాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో...
లూడోలో తండ్రి మోసం చేశాడని కోర్టును ఆశ్రయించిన కూతురు..
కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్లో ప్రజలు ఇళ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగానికే పరిమితమయ్యారు. ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా...
ప్రయోగదశలో ఉన్న వ్యాక్సిన్ ఇస్తున్న చైనా.. ఏమైనా జరిగితే
కరోనా వ్యాక్సిన్ వినియోగంలో చైనా చేస్తున్న తీరు ఇప్పుడు ఆందోళనలోకి నెట్టేస్తోంది. కరోనా వ్యాక్సిన్కు క్లినికల్ ట్రయల్స్ జరగకముందే లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అత్యవసరమైతేనే ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఇప్పడు...
బీజేపీ చాకచక్యంగా అడుగులు వేస్తోందా..?
ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇది ఇంతకు ముందు నుంచీ ఉన్న ప్రణాళికే అయినా ఈ సారి మాత్రం ఎన్నికలకు ముందు నుంచే కసరత్తులు మొదలు...
23 ఏళ్ల బంధం తెగింది.. దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది..
2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టింది బీజేపీ. అయితే ఏ పార్టీ సపోర్టు లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేయగల సత్తా బీజేపికి వచ్చేసింది. అందుకేనేమో ఇప్పుడు ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుందని...
టిడిపీకి సీనియర్ నేత రాజీనామా..
ఏపీలో టిడిపి మరో వికెట్ కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఈయన రాజీనామా చేయడంతో ఇక అందరి...
నరేంద్ర మోదీపై డబ్ల్యూహెచ్ఓ ఎందుకీ వ్యాఖ్యలు చేసింది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా మాట్లాడింది అంటే అది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలోనే డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీపై పొగడ్తలు కురిపిస్తోంది ఈ సంస్థ.
ఇండియా...
మరో జాతీయ నాయకుడిని కోల్పోయిన దేశం..
దేశం మరో జాతీయ నాయకుడిని కోల్పోయింది. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆర్మీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు....












