బీజేపీలోకి మాజీ మంత్రులా…
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడాలని చూస్తున్న మాట నిజమే అయినా ఏపీ, తెలంగాణ మాత్రం గట్టి వ్యూహాలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా మామూలుగా లేదన్నది...
బాబ్రీ మసీద్ కేసులో భారత్పై మండిపడ్డ పాక్..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులను నిర్దోషులుగా తేల్చుతూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు తీర్పును పలువురు స్వాగతిస్తుంటే.. ఎంఐఎం...
నేను బాగున్నా ఆందోళన చెందొద్దు.. వెంకయ్యనాయుడు
దేశంలో కరోనా సోకిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఎక్కువవుతున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు స్పందనను ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది.
కరోనా సోకినా తాను ఆరోగ్యంగానే...
బాబ్రీ మసీదును కూల్చివేశా… సోషల్ మీడియాలో ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఎన్నికల నాటి వీడియో..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ న్యాయస్థానం అందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక ధ్వనులు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నేత, ఎంపీ సాధ్వీ ప్రగ్యా...
కలెక్టర్, ఎస్పీ కూతురికి ఇలాగే జరిగితే వారు తట్టుకుంటారా..
ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో యువతి అత్యాచార ఘటనలో బాదితురాలి కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం తర్వాత బాదితురాలిని చంపేందుకు దుండగులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
బస్తీమే సవాల్.. స్వీకరించేందుకు చంద్రబాబు సిద్ధమా..
ఏపీలో అధికార పార్టీపై పై చేయి సాధించాలన్న తొందరలో ప్రతిపక్ష టిడిపి ఏం చేస్తుందో తెలియడం లేనట్లు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనమే తాజాగా జరుగుతున్న ఘటనలు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన జడ్జి...
బాబ్రీ మసీదు తానంతటే అదే కూలిపోయిందా.. కోర్టు తీర్పుపై సంచలన వ్యాఖ్యలు
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో సీబీఐ ప్రత్యేక కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చుతూ సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీతో పాటు కేసులో ఉన్న వారంతా ఈ తీర్పు పట్ల...
చంద్రబాబూ కాస్త వెనకా ముందూ చూసుకోవాలి కదా..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సర్వత్రా చర్చ మొదలైంది. కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది కదా అన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో రామచంద్ర అనే వ్యక్తిపై దాడి ఘటనలో చంద్రబాబు...
ఆ మంత్రిపై జగన్ ఎందుకు సీరియస్గా ఉన్నారో తెలుసా.. కొడాలి నాని కాదు..
ఏపీలో ఓ మంత్రిపై సీఎం వై.ఎస్ జగన్ సీరియస్గా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు కూడా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నట్లు...
వెంకయ్య ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్..!
కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా అందరూ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే...












