బీజేపీ గెలిచే వరకు ఆయన నిద్రపోనని చెప్పాడు..
దేశంలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటీవల రానున్న ఎన్నికలను దృష్టిలో...
ఆ దేశంలో వ్యాక్సిన్ వేస్తారా లేదా కొత్త వైరస్ను కనిపెడతారా..
కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసిందన్న ఆనందంలో ఉన్న సమయంలోనే స్ట్రెయిన్ వైరస్ యూకేను అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఆ దేశం ఇప్పుడు వ్యాక్సిన్ సరఫరాలో కూడా అత్యంత జాగ్రత్తలు...
రక్తంతో ప్రధానమంత్రికి లేఖ రాసిన రైతులు.. మోదీ ఏం చేయనున్నారు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు కూడా జరుపుతున్నా అవి...
కొత్త వైరస్ వల్ల ఇండియాకు భయం లేదు..
ప్రపంచాన్ని ఇప్పుడు కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. యూకేలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలు సైతం అక్కడ బోసిపోయాయి.
కరోనా వైరస్ కొత్త...
కొత్త కరోనా వైరస్కు నెల రోజుల్లో వ్యాక్సిన్ కనిపెడతాం..
ప్రపంచాన్ని ఇప్పుడు కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. యూకేలో ఎక్కడ చూసినా కొత్త కరోనా వైరస్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ దేశాలు సైతం యూకేకు రాకపోకలను నిలిపివేశాయి. ఈ పరిస్థితుల్లో కరోనా...
పశ్చిమబెంగాల్పై బీజేపీ ఫోకస్.. బీజేపీకి మరో సవాల్ విసిరిన పీకే..
పశ్చిమబెంగాల్పై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని చూస్తోంది. అయితే అధికార పార్టీ కూడా బీజేపీకి మెజార్టీ రాకుండా చూడాలని అన్ని ప్రయత్నాలు...
చెన్నైలో ఈ సారి అందరూ ఇంట్లో ఉండాల్సిందే..
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు రెండు రోజుల ముందు నుంచే సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైల్లో ఈ హడావిడి మామూలుగా ఉండదు. అయితే ఈ సారి మాత్రం...
టైం పాస్ చేయకండి.. కేంద్ర ప్రభుత్వానికి చెప్పేసిన రైతులు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత 4 వారాలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరవధిక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర...
కొత్త వైరస్ గురించి షాకింగ్ న్యూస్..
కరోనా వైరస్ ఎంత భయంకరంగా విజృంభించిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్ట్రెయిన్ కరోనా వైరస్ కూడా అంతే భయంకరంగా వస్తుందని అంటున్నారు. కరోనా వైరస్ కంటే ఇది ఎక్కువగా...
మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..
దేశంలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపినా...












