గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో హథ్రాన్ బాదితురాలి కుటుంబాన్ని రాహుల్ పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో ఆయన్ను...
చంద్రబాబు నాయుడు చట్టాలకు అతీతమా..?
ఏపీ రాజకీయాల్లో ఆయన పేరొందిన నాయకుడు. అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడంతా ఆయన్ను స్టేల నాయకుడు అంటున్నారు. ఇదంతా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురించే. ఏపీ సీఎంగా పనిచేసిన...
మహిళలపై జరుగుతున్న దాడులపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించరూ..?
ప్రజల కోసం ఏమైనా చేస్తామని చెప్పుకునే ప్రజాప్రతినిధులకు దేశంలో జరుగుతున్న ఘటనలు కనిపించడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి రాజకీయాలు చేసే నాయకులు మహిళలపై...
బహిరంగంగా ఉరి తీయాలని బీజేపీ ఎంపీ అనడంలో అర్థమేంటి..
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన యువతి ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా యూపీలో ఇది పెను ప్రకంపనలు సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సమయంలో బీజేపీ ఎంపీ ఒకరు ఘటనకు పాల్పడిన...
జగన్ చెప్పిందేంటి.. చేస్తున్నదేమిటీ..
ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్ జగన్ చరిత్ర సృష్టించి ఏడాది పూర్తయ్యింది. దేశంలో రాజకీయ ఉద్దండులు చేయలేని పనిని యువకుడైన సీఎం జగన్ చేసి చూపించారు. గతేడాది ఇదే రోజునే గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభించారు...
వ్యాక్సిన్ వచ్చినా కరోనాతో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్లే..
కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో శాస్త్రవేత్తలు పలు కీలక విషయాలు కనుగొంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలనుకుంటే పొరపాటు పడినట్లే.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా వయసు మీద పడిన...
ఇది రాసుకోవాల్సిందే.. జగన్ను పొగిడిన బీజేపీ నేత..
ఏపీలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో అన్ని వర్గాల వారికి మంచి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్షాలే చెబితే ఇంకా అంత కన్నా...
పవన్ కల్యాణ్ పై ఇలాంటి కామెంట్లు ఏంటి..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వై.ఎస్ జగన్కు అభిమానులుంటే. జనసేన అధినేత పవన్కు కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాజకీయాల్లో మాత్రం జగన్కే ప్రజలు పట్టం కట్టారు. కాగా జనసేనతో కలిసి తిరిగిన...
సరిహద్దులో ముగ్గురు భారత జవాన్లను చంపిన పాకిస్తాన్..
పాకిస్తాన్ తన హద్దులు దాటుతూనే ఉంది. తాజాగా జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులే...
రోడ్డుపై బీజేపీ నేతలు మాత్రమే తిరగాలా.. రోడ్డుపైనే రాహల్ గాంధీ..
దేశంలో రోడ్లపై బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేతలే తిరగాలా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు....












