గంటా శ్రీనివాసరావుకు బ్రేక్ వేస్తోంది వీరేనా..
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న వార్తలు ఇప్పటివి కాదు. దాదాపు సంవత్సర కాలం నుంచి ఆయన టిడిపి వీడి వైసీపీలో చేరతారని అంటూనే ఉన్నా ఆయన మాత్రం ఇంకా టిడిపిలోనే...
ఈ సారి జగన్ ఢిల్లీ టూర్లో ప్రత్యేకతలివే..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఖరారైంది. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటి అవ్వనున్నారు. దీంతో ఈ భేటిపై ఇటు ఏపీతో పాటు దేశ...
శంషాబాద్ విమానాశ్రయంలో అలర్ట్.. విలువైన వజ్రాభరణాలు స్వాధీనం.
బంగారం, వజ్రాల స్మగ్లింగ్ను అధికారులు కట్టడి చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులకు అందిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ కోరియర్లో భారీగా వజ్రాలు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైకి తరలించేందుకు...
ప్రజలకు కీలక సందేశమిచ్చిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ కీలక సందేశమిచ్చారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. నిన్నటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఓ వీడియో పంపారు.
త్వరలోనే తాను...
విజృంభిస్తున్న కరోనా.. రోజూ ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా.
ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వారంలో ఓ రోజు కేసులు తగ్గితే మరో రోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు ఎక్కువవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 75,829...
కేసీఆర్, జగన్ కీలక భేటీకి రెడీ..
తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు భేటీ అవ్వనున్నారు. ఈనెల 6వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సీఎంలు కేసీఆర్, జగన్లు సిద్ధమయ్యారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో...
డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విషయంలో గందరగోళం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే తాను బాగున్నానని ట్రంప్ ప్రకటించినా.. ఆసుపత్రి వర్గాలు చెబుతున్న...
కరోనా టీకాలో గుడ్ న్యూస్..
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చివరి దశకు ఆయా దేశాలు చేరుకున్నాయి. టీకాకు సంబందించిన కీలక విషయాలను ఎప్పటికప్పుడు ప్రపంచంతో పంచుకుంటున్నాయి.
ఆక్స్ఫర్డ్...
20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.. పరుగులు పెట్టిన అధికారులు.
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. విజయనగరం జిల్లాలో ఓ పాఠశాల విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
జిల్లాలోని గంట్యాడలోని జిల్లా పరిషత్...
పోలీసులు కొడుతుండగా అడ్డుకోబోయిన ప్రియాంకా గాంధీ..
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో బాదితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కార్యకర్తను పోలీసుల నుంచి కాపాడేందుకు ప్రియాంకా గాంధీ ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం...












