సంచలన నిర్ణయం తీసుకున్న ముఖేష్ అంబానీ..
ప్రపంచంలో అత్యంత ధనికమైన వ్యక్తి ఎవరంటే మనకు గుర్తొచ్చే పేరు ముఖ్యంగా ముఖేష్ అంబానీ. ప్రతియేటా ఆయన సంపద పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనికుల...
కరోనా పరీక్షలకు డబ్బులు వసూలు చేయనున్న ప్రభుత్వం..
కరోనా పరీక్షలు చేసేందుకు డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఉచితంగా చేసిన కరోనా పరీక్షలు ఇక నుంచి డబ్బులు తీసుకొని చేయాలని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో...
వామ్మో ఇదేందయ్యా.. పిల్లల్ని కనడానికి సహాయం చేస్తారంట…
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎన్నో జీవితాలు తలక్రిందులు అయ్యాయి. ఈ ప్రభావంతో చాలా మంది పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదంట. తాము బ్రతికేందుకే ఇబ్బందులు ఉన్నాయని ఈ పరిస్థితుల్లో కొత్త...
ప్రధాని మోదీ మరో ఘనత..
ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సాధించారు. విరామం లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో 20వ సంవత్సరంలోకి మోదీ ప్రవేశించారు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మోదీ అత్యధిక కాలం ప్రధానిగా...
శృంగారంలో పాల్గొంటే వంద కొరడా దెబ్బలు..
ఒక్కో దేశంలో ఒక్కోలా చట్టాలు ఉంటాయి. మన దేశంలో అయితే పెళ్లయిన వాళ్లయినా ఇద్దరి ఇష్టంతోనే శృంగారంలో పాల్గొనాలి. అలా కాకుండా బలవంతం చేయాలని చూస్తే కేసు పెట్టొచ్చు. ఇక దుబాయ్లో కూడా...
అచ్చెన్న అధ్యక్ష పదవి ఏమైంది..?
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్రకటిస్తారన్న దాంట్లో ఇంతవరకూ ఏమీ జరగలేదు. అంతా ఫిక్సయింది ప్రకటించడమే తరువాయి అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు రావడం లేదు....
బీజేపీలో కలవడంపై వైసీపీ ఒట్టి ప్రచారాలు చేస్తోంది.. ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ పై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈయన వైసీపీ నుంచి గెలిచినా ఆ తర్వాత ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా...
హథ్రాస్ ఘటనలో యువతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో యువతిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాదితురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో...
నిరసనలు తెలిపే వారు ఏం చేయాలో చెప్పిన సుప్రీంకోర్టు
ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపే వారిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనలు చేయొచ్చా, చేస్తే ఎలాంటి ప్రదేశాల్లో చేయాలి అని క్లియర్గా చెప్పింది. ఓ కేసు...
మరో టిడిపి నేత కారుపై దాడి.. డీజీపీకి చంద్రబాబు లేఖ రాస్తారా..
ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరుగుతుండటం రాజకీయంగా చర్చ అవుతోంది. మొన్న విజయవాడలో టీడీపీ నేత పట్టాభిరాం కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టిడిపి...











