రజినీకాంత్ ఇప్పుడు చేస్తోందంతా కొత్త పార్టీ ఏర్పాటుకోసమేనా..
సూపర్ స్టార్ రజినీ కాంత్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. కొంత కాలంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారని అంటున్నా అది ఇంతవరకు నెరవేరలేదు. గత ఫిబ్రవరిలోనే తాను పార్టీ ప్రారంభిస్తానని,...
కరోనా వ్యాక్సిన్ విషయంలో బీజేపీని కాపీ కొట్టిన అమెరికా..
కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీతో దేశ వ్యాప్తంగా బీజేపీ విమర్శలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు బీజేపీపై మండిపడుతున్నాయి. అయితే...
ఆ 33 మంది భారతీయులు క్షేమమేనా..
ఉపాధి పనుల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సోమాలియాలో 33 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఏడు నెలలుగా వారికి జీతాలు కూడా ఇవ్వడం లేదని తెలిసింది....
విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు.. టిడిపి ఏం చేస్తుందో మరి..
విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గీతం యూనివర్శిటీ వద్ద అదికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అటువైపుగా రోడ్లు మొత్తం బ్లాక్ చేసి ఈ పనులు చేపట్టారు. దీంతో అక్కడ ఏం జరుగనుందో అన్న టెన్షన్...
జగన్ పాలనపై చంద్రబాబు ఇలా అంటారని ఎవ్వరూ అనుకొని ఉండరు..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నారని ఆయన అన్నారు. ఇటీవల చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఏం చేయాలో ఫిక్స్ అయ్యిందా..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆ దిశగానే ఎన్నికల సంఘం కార్యచరణ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణపై ఫుల్ క్లారిటీతోనే...
చంద్రబాబు లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ మంత్రి..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇద్దరిపై వైసీపీ నేత, మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా టైం నుంచి ఇప్పటి వరకు...
సెటైర్ల మీద సెటైర్లు.. మాకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరేమో..
బీహార్ ఎన్నికల్లో ఉచిత వ్యాక్సిన్ అంటూ బీజేపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలు పార్టీల నేతలు దీనిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్...
ట్రాఫిక్ రూల్స్ విషయంలో జగన్ సర్కార్పై ఆ నాయకుడు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలుఇప్పుడు ట్రాఫిక్ చలానాల చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ట్రాఫిక్ చలానాలపై కామెంట్లు చేస్తున్నారు. ఈయన గత కొద్ది రోజులుగా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే....
మోదీ అబద్దాలు చెప్పారు.. చెబుతారు.. రాహుల్ గాంధీ ఫైర్.
బీహార్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఒకే రోజు బీహార్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా రాహుల్ బీహార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీపై...












