ఇండియాలో ట్రంప్కు అభిమానులు ఉన్నారో శత్రువులు ఉన్నారో తెలిసిపోయింది..
నేడు అమెరికా అధ్యక్ష్య ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది. దీనిపై ప్రపంచం మొత్తం ఫోకస్ పెట్టింది. అయితే ఇండియాలో కూడా అమెరికా ఎన్నికల టెన్షన్ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారన్న ఆలోచన అందరిలోనూ ఉంది....
ఈవీఎంలకు మోదీకి సంబంధమేంటో చెప్పిన రాహుల్ గాంధీ..
ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలను ఎంవీఎంలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. అంటే వీటిని మోదీ వోటింగ్ మిషన్ అని రాహుల్ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
మోదీ వోటింగ్...
ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి..
దేశ రాజధానిలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేస్తున్నారు. పంజాబ్కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. కేంద్రం...
చంద్రబాబు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిని బీసీల సమావేశంలో పాల్గొన్న ఈయన చంద్రబాబు , ఆయన కుమారుడు...
ఏపీ ప్రభుత్వం వాళ్లకు నిజంగా జీతాలు ఇవ్వడం లేదా..
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకునే ప్రభుత్వం పలువురికి జీతాలు ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కరోనా కేసులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో...
ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. దీంతో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ట్రంప్, బైడెన్లు ఇద్దరూ ఆదిక్యత సాధిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో...
థియేటర్లు ఓపెన్.. సినిమాలకు వెళ్లేవారు జాగ్రత్త మరీ..
కరోనా పరిస్థితులు చక్కబడుతున్న వేళ దాదాపుగా అన్నింటిలో సడలింపులు ఇస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాలలో సినిమాథియేటర్లు తెరుచుకుంటున్నాయి. తమిళనాడులో కూడా త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వనున్నాయి.
ఈ...
పబ్లిక్ అలర్ట్.. దీపావళి రోజు ఏమాత్రం గీత దాటినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పండుగలను కూడా జరుపుకోవడానికి ఆంక్షలు పెట్టారు. పండుగల సందర్బంగా ప్రజలంతా ఒక చోట చేరితో కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన ఉంది. ఈ పరిస్థితుల్లో...
ఏపీకి బ్యాడ్ న్యూస్.. మరో మూడు రోజులు వర్షాలు..
వర్షాలు, వరదలతో ఇప్పటికే పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు మరో చేదు వార్త వినిపిస్తోంది. మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వార్త విన్న...
అమితాబ్ బచ్చన్ అలా చేశారంటే నమ్మలేకపోతున్నారు..
బిగ్ బీ అమితాబ్ బచ్చన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ లాతూర్ ఎస్పీ నిఖిల్ పింగళేకు అమితాబ్ బచ్చన్పై ఫిర్యాదు చేశారు. అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్...












