రాజమౌళికి షాక్ ఇచ్చిన రాం గోపాల్ వర్మ..
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఇటీవల రాజకీయ నాయకులతో పాటు సెలబ్రెటీలందరూ మొక్కులు నాటుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటీవలె డైరెక్టర్ రాజమౌళి...
నిన్న గెలిచిన ఎమ్మెల్యే నేడు తిరుమలలో ఏం చేస్తున్నాడు..
తెలంగాణాల రాష్ట్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి క్షణ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత నెలకొనింది. చివరకు...
బీహార్లోనూ బీజేపీని వదలని శివసేన..
బీజేపీ, శివసేన పార్టీల బంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలు గత ఎన్నికల నుంచి పూర్తి శత్రువులుగా మారిపోయాయి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో...
ఒక్క రోజులో 2 లక్షల కరోనా కేసులు..
అమెరికాలో కరోనా విజంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ అధ్యక్ష్య ఎన్నికల హడావిడిలో ఉన్న అమెరికాలో ఇప్పుడు కరోనా ఉగ్రరూపం కనబడుతోంది.
ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు...
ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ఓ మాజీ క్రికెటర్ భార్య..
బీహార్ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా ముగిశాయి. ఆర్.జే.డి నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. ఎందుకంటే సర్వేలు ఆ విధంగా వచ్చాయి. అయితే అవన్ని తలక్రిందులు చేస్తూ బీహార్ను ఎన్డీయే...
బీహార్ ఎన్నికలపై మోదీ ఏమన్నారో తెలుసా..
దేశంలో ఏం జరుగుతుందో అని అన్ని రాజకీయ పార్టీలు బీహార్ వైపు చూశాయి. అయితే ఊహించని విధంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ సర్వేలను తలక్రిందులు చేస్తూ బీహార్లో ఎన్డీయే...
12 ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఆ నాయకుడు ఎవరో తెలుసా..
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన బీహార్ ఎన్నికలు ముగిసాయి. ఎన్డీయే మెజార్టీ సాధించింది. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లో ఓ అభ్యర్థి కేవలం...
కరోనా సెకండ్ వేవ్.. పెరుగుతున్న కేసులు..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో సెకండ్ వేవ్ మొదలైందని అంతా ఆందోళన చెందుతున్నారు. చలికాలం ప్రారంభం కారణంగా ఒడిశా రాష్ట్రంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్...
బీహార్లో నితీష్ కుమార్ సీఎం అవుతారా.. లేదా కేంద్ర మంత్రివర్గంలోకి వెళతారా..
బీహార్ ఎన్నికల పరిణామాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి మొత్తం 125 సీట్లను దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 సీట్లు కావాల్సివుండగా, ఎన్డీఏ కూటమి దానికన్నా మూడు సీట్లను...
ఎన్నికల ఫలితాలు చూస్తూ టీవీ ఆఫ్ చేసిన ఆ నేత ఎవరో తెలుసా..
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఊహించని ఫలితాలు చూపించిన విషయం తెలిసిందే. సర్వేలు ఎలా చెప్పినా వాటిని తలక్రిందులు చేస్తూ బీజేపీ దూసుకెళ్లింది ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల...












