అక్కడ ప్రతి రోజూ ముగ్గురు కరోనాతో చనిపోతున్నారు..
కరోనా దేశంలో విజృంభిస్తూనే ఉంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రత ఎక్కవగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకుంటున్న కేసులు, మరణాలు...
బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఫెయిలయ్యారా..
దేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ గెలుస్తుందని ఊరించిన సర్వేలు నిరాశ పరిచాయి....
దీపావళి సందర్బంగా ఇన్ని కోట్ల మద్యం తాగేశారు..
దేశంలో దీపావళి సందర్బంగా మందు బాబులు రికార్డు సృష్టించారు. తమిళనాడులో అమ్మకాలు జోరందుకున్నాయి. పండుగ సీజన్ కావడంతో కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.
దీపావళి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు టాస్మాక్ దుకాణాల్లో...
ట్రంప్ ఓడిపోయినట్లు ఒప్పుకుంటారా..
ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా తన ఓటమిని అంగీకరించలేదు....
దీపావళి వేళ రికార్డు అమ్మకాలు.. చైనాకు రూ.40 వేల కోట్ల నష్టం..
భారత్ చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలన్న పిలుపు ఇటీవల ఎక్కువైంది. దీంతో చైనా వస్తువులు కొనకుండా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు చైనా యాప్లను కూడా నిషేధించాయి....
హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పాకిస్తాన్ ప్రధానిపై నెటిజన్లు ఏం చేశారో తెలుసా..
దీపావళి పండుగను భారతీయులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు వస్తుంటాయి. ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు కూడా వారి...
మణిపూర్ ముఖ్యమంత్రికి కరోనా.. అనారోగ్యంపాలైన హర్యానా ముఖ్యమంత్రి..
దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్లో వెల్లడించారు. కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్గా...
వచ్చే ఏడాది ఈ సంవత్సరం కంటే దారుణంగా ఉండబోతోందంట..
కరోనా పరిస్థితులు ఇప్పట్లో దారిలోకి వచ్చేలా లేవు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే దీన్ని నుంచి బయట పడేందుకు భారత్ సహా చాలా దేశాలు లాక్డౌన్ ఎత్తివేశాయి....
కాంగ్రెస్ సీనియర్ నేత పరిస్థితి విషమం.. కారణం కరోనా..
కరోనా మహమ్మారి ప్రముఖులను చాలా ఇబ్బంది పెడుతోంది. ఇందుకు కారణం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో తిరుగుతూ ఉండటం ఒకటైతే.. ప్రజా ప్రతినిధుల వయస్సు కూడా కారణం. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్న...
పశ్చిమ బెంగాల్ వైపు బీజేపీ చూస్తోందా..
దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరాలని చూస్తున్న ఆ పార్టీ అందుకు తగ్గట్టుగానే కసరత్తులు చేస్తోంది. నిన్నటి వరకు బీహార్ ఎన్నికల విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్...












