కరోనా కారణంగా ఆ ఒక్క ప్రాంతంలోనే 1500 హోటళ్లు మూతబడ్డాయి..
కరోనా వైరస్ వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఎంతో మంది వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడిప్పుడే పలు రంగాలు మళ్లీ తమ వ్యాపారలు ప్రారంభించాయి. అయితే...
అమెరికా అధ్యక్షుడి విషయంలో ట్విట్టర్ ఏం చేయనుందో తెలుసా..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసినా ఇంకా అక్కడ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినప్పటికీ ట్రంప్ మాత్రం తానే గెలిచానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. ఇక కొద్ది రోజుల్లోనే...
రాం గోపాల్ వర్మ మరో సంచలన మూవీ గురించి కీలక అప్డేట్..
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద సినిమాలే తీస్తుంటారు. ప్రముఖ రాజకీయ నాయకుల జీవితాలను ఆదారంగా ఆయన సినిమాలు తీస్తూ వార్తల్లోకక్కుతూ ఉంటారు. అయితే తమిళనాడు రాజకీయాలపై కూడా ఆయన...
చెన్నై పర్యటనలో అమిత్షా.. ఫ్లకార్డ్ విసిరిన ఓ వ్యక్తి..
అమిత్షా చెన్నై పర్యటనపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ఆయన పర్యటనలో ఓ వ్యక్తి అమిత్షా పై ఫ్లకార్డు విసిరాడు. దీంతో ఒక్కసారిగా పర్యటనలో భద్రతా సిబ్బంది షాక్కు గురయ్యారు.
అమిత్ షా...
భారత్లో కరోనా రికవరీ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
భారత్లో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉంది. అయితే కరోనా రికవరీ రేటు కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని కరోనా రికవరీ ఇండియాలో ఉంది. 93 శాతం...
దేశంలోని ఈ రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్డౌన్ చర్యలు..
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఏఏ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
దేశంలో మహారాష్ట్రలో అధికంగా కేసులు నమోదైన విషయం...
మోదీ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం..
భారత్ సరిహద్దులో పాక్ అవలంభిస్తున్న చర్యలతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విధానాలపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇటీవల నలుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో...
మరోసారి కాల్పులు జరిపిన పాకిస్తాన్.. భారత జవాను మృతి..
పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి ఇష్టమొచ్చినట్లు పాక్ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు వదిలాడు. ఇక పాక్పై భారత్...
అమెరికాలో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన కీలక సమాచారం..
అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందజేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుంది. ఈ క్రమంలో ఔషధ, నియంత్రణ సంస్థ అనుమతించిన వెంటనే వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు...
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకు వెళ్తున్నారా జాగ్రత్త..
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఘటన అందరి కళ్లు తెరిపించింది. ఇద్దరు యువకులు మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే...












