రేపు భారత్ బంద్.. ఆ సమయంలో బయటకు వస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దీనిపై ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నగరం రైతుల ఆందోళనలతో అట్టడుకుతోంది....
ఇండియాలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయో తెలుసా..
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ అనుమతులు ఇచ్చేసి అత్యవసర వ్యాక్సిన్ పొందుతున్నాయి. అన్ని దేశాల కంటే ముందే రష్యా వ్యాక్సిన్ విడుదల...
ఏలూరు పరిస్థితిని పట్టించుకోకుండా సీఎం జగన్ పెళ్లికి వెళుతున్నారా..
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోంది. తాజాగా ఏలూరులో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు...
ఢిల్లీలో ఐదురుగు ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు..
దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ఎప్పుడు ఏదో ఒక చోట ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురిని భద్రతా దళాలు పట్టుకుంటున్నాయి. తాజాగా మరో ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దీంతో వారు ఎక్కడ...
పెళ్లికూతురికి కరోనా పాజిటివ్.. కానీ మ్యారేజ్ ఎలా చేశారో తెలుసా..
కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే కరోనా ఉన్నప్పటికీ శుభకార్యాలు, పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. అయితే వివాహంలో పెళ్లికూతురు, పెళ్లికొడుకుకే కరోనా సోకడం...
ఆ దేశంలో ఐదు రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు..
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక అమెరికాలో సైతం కరోనా విలయతాండవం చేస్తోంది. గత...
కరోనా భయంతో భార్య దగ్గరకు వెళ్లని భర్త.. విడాకులు కోరిన భార్య..
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లైన కొత్త జంటలు కూడా కరోనా కారణంగా విడిపోతున్నాయి. కరోనాకు భయపడి భార్యకు దూరంగా ఓ భర్త ఉంటున్నాడు. తన భర్త నపుంసకుడని భావించి ఆమె...
రైతుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీయాదవ్..
దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీహార్లో కూడా ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీయాదవ్ రైతులకు సంఘీభావంగా నిరసనలు...
తెలంగాణ తరహాలో ఏపీలో కూడా గెలుస్తాం… బీజేపీ నేత సోము వీర్రాజు..
బీజేపీ తెలుగు రాష్ట్రాలలో మంచి జోష్ మీద ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన తెలంగాణలోని హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. ఊహించినదానికంటే ఎక్కువగానే బీజేపీ కైవసం...
రజినీకాంత్ రాజకీయాలకు సంబంధించి మరో కీలక వార్త..
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఊరిస్తున్న ఆయన ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చేశారు. మరో నెల రోజుల్లో ఆయన కొత్త పార్టీని ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా రాష్ట్రంలోని...











