ప్రతి రోజూ కరోనా వ్యాక్సిన్ వీరికి మాత్రమే..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇక భారత్లో కూడా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాగా దీనికి సంబంధించిన పలు మార్గదర్శకాలు కూడా త్వరలోనే మన...
ఆయుర్వేద ఆసుపత్రుల్లో కరోనా చికిత్సపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
ఆయుర్వేద చికిత్సలకు ఈ మధ్య బాగా జనం ఇష్టపడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే...
ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆయనకు చెబితే చాలు..
ప్రపంచంలో మనుషులు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఇందులో ఇప్పుడు తెలుసుకోబోయే వాడు మరీ ప్రత్యేకం. ఎవ్వరైనా ఎలా బ్రతకాలో చెప్పేందుకు మోటివేషన్ క్లాసులు తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చనిపోవాలని ఎవ్వరైనా...
జైలులోని 112 మంది ఖైదీలకు కరోనా సోకడంతో అధికారులు ఏం చేశారో తెలుసా..
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ప్రత్యేకంగా బయట తిరుగుతున్న వారితో పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న వారికి కూడా కరోనా సోకుతోంది. ఇప్పటికే కొన్ని వందల మంది ఖైదీలకు సోకిన కరోనా తాజాగా...
రజినీకాంత్ రాజకీయ పార్టీ పెడుతుంటే.. ఆ మంత్రి పరోక్షంగా ఏమన్నారో తెలుసా..
తమిళనాడులో రజినీకాంత్ రాజకీయ పార్టీపై క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు రజినీకాంత్ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా ప్రయోజనం లేదన్నట్లు వారు మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటి...
రైతుల ఆందోళనలతో ఎన్ని కోట్ల రూపాయల నష్టమో తెలుసా..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన వల్ల ట్రాన్స్పోర్టు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైతులు ఢిల్లీకి వెళ్లి ఆందోళనలు చేస్తుండటంతో పాటు...
న్యూ ఇయర్.. కొత్త రూల్స్.. అందరికీ షాక్..
కరోనాను ఎదుర్కొనేందుకు 2021లో కూడా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 31 రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా పలు ప్రభుత్వాలు ప్రత్యేక ఆంక్షలు జారీ చేస్తున్నాయి. ప్రధానంగా న్యూ ఇయర్...
గూగుల్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ఉంది. ఫోన్ ఉన్న వాళ్లందరికీ గూగుల్ అంటే ఏంటో తెలుసు. సెల్ ఓపన్ చేస్తే నేరుగా గూగుల్లోకే వెళతాం. అలాంటి గూగుల్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రజలందరూ తీవ్ర...
ఏపీ నుంచి ఆ రాష్ట్రానికి భారీగా బంగారం రవాణా..
బంగారం అక్రమ రవాణా ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం వీరిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బంగారం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు....
బిగ్బాస్4పై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..
తెలుగులో బిగ్బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై బిగ్బాస్కు మంచి రేటింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్బాస్ 4 సీజన్ నడుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లో...












