ఏపీకి ప్రధాని మోదీ..?
అమరావతిలో పెండింగ్ పనులపై తక్షణం దృష్టి పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి ని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు ఆయన...
కేజ్రీవాల్పై మండిపడ్డ గౌతమ్ గంభీర్..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు...
పవన్ కల్యాణ్ వార్తలో నిజమెంత..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన వకీల్సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు పవన్.
పవన్...
పాదయాత్ర మాట నిలబెట్టుకున్నారు..
చంద్రబాబు ఓట్లు కొనడం కోసం పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టారని ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తన కొడుకు కోసం పాటుపడ్డారని...
చంద్రబాబు మోసం చేశారు..
మహిళల్ని మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుది అని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చంద్రబాబుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే సీఎం జగన్ కు ప్రత్యేక...
జగన్ నిర్ణయం కరెక్టేనా..
మాజీ మంత్రి, వైసీపీ నేత పెన్మత్స సాంబశివరాజు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈయన కుమారుడు పెన్మత్స సురేష్బాబును జగన్ తన ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు.. తద్వారా పెన్మత్స కుటుంబానికి తగిన...
ఏపీకి గుడ్ న్యూస్.. త్వరలో సెల్ఫోన్ల పరిశ్రమలు..
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
విదేశీ సెల్ ఫోన్ల కంపెనీలు ఇండియాలో తయార యూనిట్లు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి....
టిక్ టాక్ యూజర్స్కు గుడ్ న్యూస్…
ఇండియాలో టిక్ టాక్ ఏ వింధగా పాపులర్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుమూల పల్లెటూరిలో చిన్న పిల్లోడి దగ్గర నుంచి సిటీలో ముసలి వాళ్ల వరకు అందరూ టిక్...
నాణ్యతపై దృష్టి పెట్టాలి.. సీఎం జగన్.
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతులు, జరుగుతున్న పనులు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా ఉన్నా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని...
చంద్రబాబు రాజీనామా చేసి గెలవాలి..
ఏపీలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మహిళలకు అండగా ఉండేందుకు జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని...












