రామునికే ఎసరు పెట్టిన అక్రమార్కులు.. లక్షల్లో సొమ్ము స్వాహా
అక్రమార్కులు ఏకంగా దేవున్నే టార్గెట్ చేశారు. రామజన్మ భూమి భూమి ట్రస్టుకు సంబంధించిన రూ. 6 లక్షల రూపాయలను కాజేశారు. విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా ట్రస్టు అప్రమత్తమైంది.
రామ జన్మ భూమి ట్రస్టుకు...
కంగనా భగత్ సింగ్ లా నిలబడింది: విశాల్
సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. నెపోటిజంతో మొదలైన చర్చ ఇప్పుడు డ్రగ్స్ అనే కొత్త కోణం తీసుకుంది. ఇక ఈ వ్యవహారానికి రాజకీయ రంగు...
ట్రంపైనా ఒప్పుకోవాల్సిందేగా.. అంతేగా..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో అందరూ వణికి పోయిన విషయం మనకు తెలిసిందే. లాక్ డౌన్ అంటూ ప్రపంచమే ఆగిపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అదేమీ లేదని కొట్టి పారేశారు....
ఎవ్వరినీ లెక్కచెయ్యొద్దు.. సీఎం జగన్ ఆదేశాలు
ఆంద్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్నింటిలో నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలని చెప్పిన జగన్.. తాజాగా మరిన్ని విషయాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన...
ఏపి మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు..
ఏపీ మంత్రుల్లో స్ట్రాంగ్ వాయిస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొడాలి నాని. ప్రతిపక్ష పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి...
ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన లోక్సత్తా జేపీ..
భారీ ప్రజల మద్దతు కూడగట్టుకొని ఘన విజయం సాధించిన ఏపీ సీఎం వై.ఎస్ జగన్కు సొంత రాష్ట్రంలో ప్రతిపక్షం నుంచి మద్దతు లభించకపోయినా వివిధ వర్గాలు, మేధావుల నుంచి ప్రశ్నంశలు అందుతున్నాయి. తాజాగా...
టిడిపిలో రచ్చ రచ్చ.. బాబుపైనే ఆగ్రహం..
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయయ్యాయి. పార్టీ అధినేత వ్యవహార శైలే ఇందుకు కారణంగా గుసగుసలు...
సరిహద్దులో క్షణ క్షణం ఉత్కంఠ.. యుద్ధం వైపు సంకేతాలు
ఇండియా, భారత్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది. తాజాగా చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.. యుద్ధం...
గౌరవ వందనం సమర్పిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ పోలీసుల ఎదుటే మృతిచెందారు. ఇందుకు కారణం బుల్లెట్ మిస్ ఫైర్ కావడమే.
వివరాల్లోకి వెళితే కర్నూల్లోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో డీఐజీకి...
కుండబద్దలు కొట్టిన కేంద్రం.. మూడు రాజధానులపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈ సారి పూర్తి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని ఎంపికలో తమ పాత్ర ఏమీ ఉండదని కేంద్రం చెప్పేసింది. దీంతో ఇన్నాళ్లూ రాజధాని విషయంలో...












