సచిన్ చిరుతపులి మృతి.. కారణం ఇదే..
చిరుత పులి అంటేనే భయపడతాం. ప్రపంచంలో ఉన్న పులులు, చిరుత పులులు క్రమేపీ అంతరించిపోతున్నాయని మనం చదువుతూనే ఉన్నాం. తాజాగా మరో చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. ఈ చిరుత పేరు సచిన్.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని...
కొద్ది రోజుల్లో అధ్యక్ష్య పదవి నుంచి దిగుపోతున్న ట్రంప్ చైనా విషయంలో ఏం చేశారో తెలుసా..
చైనా అమెరికా మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చైనాకు ముప్పుతిప్పలు పెట్టారు. మరికొద్ది...
వికాస్ అనే పేరుతో మహిళను ప్రేమించిన వసీమ్.. ఏం జరిగిందో తెలుసా..
లవ్ జిహాద్ అంశం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలలో లవ్ జిహాద్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లవ్ జిహాద్పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా...
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే అలర్జీ వస్తే రెండో సారి వ్యాక్సిన్ తీసుకోకూడదు..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది. అందుకే చాలా దేశాలు వ్యాక్సిన్ తీసుకుంటున్నాయి. ప్రధానంగా అమెరికాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఎందుకంటే...
పండుగ ఆఫర్లు వచ్చాయని సెల్ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయా..
పండుగల సందర్బంగా ఆఫర్లు వస్తుంటాయని ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే ప్రజల ఆశను అవకాశంగా తీసుకొని సైబర్ దాడులు చేసేందుకు రెడీ అవుతోంది చైనా. భారత్లో ఈ తరహా దాడులు చేసేందుకు చైనా సిద్దమైందన్న...
కరోనా విషయంలో ఇది నిజంగా గుడ్ న్యూస్..
కరోనా విషయంలో భారత్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా రికవరీ రేటు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. అయితే ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు...
డూప్లికేట్ పోలీస్ని పట్టుకున్న ఒరిజినల్ పోలీసులు..
ఓ ఘరానా మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు లాగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి ఎట్టకేలకు నిజమైన పోలీసులకు దొరికిపోయాడు. ఇతనిపై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాంటెడ్ దొంగని...
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వాళ్లు అంటున్నారు..
దేశ వ్యాప్తంగా బీజేపీ బలపడాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇతర పార్టీలు కూడా తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలలో...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ రాహుల్ అవ్వనున్నారా..
కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగారు. దీంతో పార్టీ...
పశ్చిమబెంగాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్ షా..
పశ్చిమబెంగాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ సునామీ ప్రారంభమైందని, ఆ సునామీలో సీఎం మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు....












