చంద్రబాబుకే సాధ్యమా.. ఏమిటీ లొసుగులు
ఆయన రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్.. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఎవ్వరూ ఏం చేయలేని విధంగా ప్లానింగ్ చేసే ఏకైక వ్యక్తి.....
శభాష్ విశాఖ.. ఇండియాలోనే గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖకు ఊహించని రీతిలో గౌరవం దక్కుతోంది. మొన్నటికి మొన్న స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో దేశంలోనే విశాఖ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దేశంలో విశాఖ 9వ...
డిశ్చార్జ్ అయిన అమిత్షా ఏం చేస్తున్నారో తెలుసా..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సార్లు అమిత్షా...
చైనా వస్తువులు వద్దు.. ఆ ఒక్కటీ ముద్దు.. కేంద్రం వైఖరి..
భారత్, చైనా మధ్య సత్సంబంధాలు తెగిపోయి కొన్ని నెలలు అవుతోంది. సరిహద్దులో ఇప్పటికీ ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా చైనా తన దురాక్రమణను కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో...
కేంద్ర మంత్రి రాజీనామాతో ఏమవుతుంది..
మోదీ పాలన భేషుగ్గా ఉందని ఆ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా చెప్పుకుంటుంటే ఆయన బర్త్డే రోజు గట్టి షాక్ తగిలింది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి వర్గం నుంచి...
ఏపీలో టెన్షన్.. బీజేపీ నేతలు గృహ నిర్బంధం…
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున సోము వీర్రాజును పోలీసులు...
కరోనాతో పోరాడుతూ మృతి చెందిన మరో ఎంపీ..
దేశంలో కరోనా విశ్వరూపం కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనాతో మరో ఎంపీ మృతి చెందారు. కర్నాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ చనిపోయారు. కరోనా రావడంతో ఆయన ఈనెల 2వ...
ప్రధానికి బర్త్డేకు 4 లక్షల ట్వీట్లు.. వ్యతిరేకంగా 40 లక్షల ట్వీట్లు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీంతో మోదీతో సహా ఆయన అభిమానులు పార్టీ నేతలంతా సతోషంలో మునిగిపోతున్నారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం ఎక్కువైందంటూ వస్తున్న ట్వీట్లు...
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్కు ఏమైంది..
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే మూడు సార్లు దీన్ని వాయిదా వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముందే...
న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి..
న్యాయాన్ని పరిరక్షించాల్సిన వారే పక్షపాత ధోరణితో తీర్పులు ఇస్తే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో అర్థంకాని పరిస్థితి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఒక్క ఇంచు కూడా ముందుకు కదలనివ్వడం...











