ఆయన ఉండి ఉంటే 8 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యేవారు కాదంట.. ఎవరాయన
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టాక తీవ్ర గందరగోళం నెలకొంది. అయినప్పటికీ బిల్లులయితే పాసయ్యాయి కానీ 8 మంది ఎంపీలపై వేటు పడింది. కాంగ్రెస్తో పాటు ఆప్, సీపీఎం, టీఎంసీల పార్టీల ఎంపీలను సస్పెండ్...
చైనాను ఎదుర్కోలేరు, కరోనాను వెళ్లగొట్టలేరు కానీ ప్రతాపం మాపై చూపిస్తున్నారు..
రాజ్యసభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చెయ్యడంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. దేశంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేని కేంద్ర ప్రభుత్వం వేరే విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా...
120 కోట్ల డోసుల రష్యా వ్యాక్సిన్ బుక్.. ఇందులో భారత్ ఎంత
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టి రష్యా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అయితే వ్యాక్సిన్ తయారు చేసినప్పటి నుంచి రష్యాకు డిమాండ్ పెరిగింది. ప్రపంచ దేశాలు దీన్ని బుక్ చేసుకునేందుకు క్యూ...
విశాఖపై ఫోకస్.. నో కన్ఫ్యూజన్
ఏపీలో విశాఖపై ఫోకస్ పెరిగింది. అధికార పార్టీ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. తాజాగా రాజ్యసభ సమావేశాలో వైసీపీ ఎంపీలు ప్రసంగించిన దాన్ని బట్టి నిశితంగా పరిశీలిస్తే వైజాగ్ డెవలప్మెంట్...
కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే….నన్నెవ్వరూ కలవకండి..
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు పెరుగుతున్నా రికవరీ శాతం పెరుగుతుందన్న సంతోషం ఉంది. అయితే ఇప్పుడు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా...
ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ మంత్రులు, ఎంపీలు..
ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎంపీలు ఎంపీలు మిథున్రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు ఏపీకి రావాల్సిన బకాయిలు, ప్రాజెక్టులపై...
కాపు రిజర్వేషన్లపై వైసీపీ స్టాండ్ తెలిశాక.. పోరాడేదెవరు..
కాపు రిజర్వేషన్ల అంశం లేవెనెత్తుకొనే వారు కరువయ్యారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ముద్రగడ పద్మనాభం ముందుండి నడిపించినా ఆయన ఇప్పుడు సారథ్య బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే...
దేవుడిపై మంత్రి కొడాలి నాని ఎందుకీ వ్యాఖ్యలు చేశారు.. ఏం జరుగుతోంది..
ఏపీలో తిరుమలతో పాటు హిందూ దేవాలయాలను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం కానీ,...
ఏపీ పోలీస్ శాఖలో మార్పులపై ఉవ్వెత్తున స్పందిస్తున్న పబ్లిక్..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తూనే కొత్త కొత్త విధానాలు...
పరిటాల శ్రీరామ్ చుట్టూ రాజకీయాలు.. నిజమేనా.
పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీరాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో పరిటాల రవి ఒకరు. ఆయన మరణం తర్వాత కుటుంబం రాజకీయంగా చతికిల పడిందని చెప్పొచ్చు. తెలుగుదేశం...












