కొలెస్ట్రాల్ డ్రగ్తో కరోనాకు చెక్..?
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు శ్రమిస్తుంటే.. మరోవైపు వైద్య నిపుణులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు మెడిసిన్లనే కోవిడ్ చికిత్సకు వాడుతూ పేషెంట్ల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇక ప్రస్తుతం పలు...
ఆంటీలను సుఖపెట్టే ఉద్యోగమంటూ ప్రకటన..
లాక్డౌన్ కారణంగా అన్ని రంగాల్లోనే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ప్రాజెక్టులు లేక చాలామంది ఉద్యోగులకును తొలగించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ కోవలోనే ఉద్యోగం కోల్పోయిన ఓ...
సీఎం జగన్ మరొక సంచలన నిర్ణయం..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే నేడు కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు, నివారణ చర్యల...
మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం...
పరవాడ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంపై స్పందించిన కలెక్టర్
విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను పంపామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఘటనా స్థలానికి అంబులెన్స్లను కూడా తరలించామని చెప్పారు.
పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక...
పరవాడ ఫార్మాసిటీలో భారీ పేలుడు..!
ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనను విశాఖ ప్రజలు ఇంకా మర్చిపోకముందే.. పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని సాల్వెన్సీ కంపెనీలో రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు...
ఈ తండ్రిది ఎంత గొప్ప మనసు!!
ఏం చేస్తున్నావ్? డిగ్రీ పూర్తి చేసుకొని బయటపడే ప్రతి విద్యార్థికీ ఎక్కడో ఓ చోట ఎదురయ్యే ప్రశ్న ఇది. బీటెక్/ఎంబీబీఎస్ సహా అది ఏ డిగ్రీ అయినా కావొచ్చు.. ఉద్యోగంలో చేరే వేరకు ఆ...
బాబుకు కొత్త తలనొప్పి…?
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు నొక్కేశారని, ఆ లెక్కలు తేల్చాలని కేంద్రం ఇప్పుడు మరోసారి ఏపీ...
రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..!
తాజాగా పాలనా రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది....
ఆగస్ట్ 3 నుంచి ఇంటర్ కాలేజీలు మొదలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు...