వధూవరులకు కరోనా… గ్రామం మొత్తానికి సీల్
లాక్ డౌన్ ఎఫెక్ట్తో పెళ్లైన తర్వాత కూడా వాళ్లు అమ్మాయి ఇంటి దగ్గర ఉండిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులు ప్రయాణం చేసి ఎట్టకేలకు సొంత రాష్ట్రం సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ కొత్త జంటకు పరీక్షలు చేసిన అధికారులు కరోనా పాజిటివ్ అని తేల్చారు.
మంటలార్పేందుకు వెళ్లి ఫైర్ ఆఫీసర్ సజీవదహనం.. అనంతపురంలో విషాదం
విధి నిర్వహణలో ఓ ఫైర్ ఆఫీసర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికీలలకు చిక్కి సజీవదహనమైన విషాద ఘటన ఏపీలో జరిగింది.
వామ్మో!! భారీ దోపిడీ.. రూ.8 కోట్ల బంగారం, వజ్రాలు చోరీ
కరోనా వేళ దొంగలు బరితెగించారు. ఏకంగా గోల్డ్ ఫ్యాక్టరీకే కన్నం వేశారు. భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు అపహరించుకెళ్లారు. బంగారు ధూళిని కూడా ఊడ్చుకెళ్లడం గమనార్హం.
కరోనా గుడ్న్యూస్.. ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్
కరోనా వైరస్ చికిత్సలో భాగంగా వాడే ప్లాస్మా థెరపీ రోజురోజుకు ఆశలు పెంచుతోంది. తాజాగా ఈ థెరపీతో చివరిదశలో ఉన్న రోగి కోలుకుని డిశ్చార్జి అయ్యాడు.
పెళ్లికొడుకు ఆత్మహత్య.. వివాహం వాయిదా పడిందని.. కర్నూలులో విషాదం
కరోనా మహమ్మారి కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే ఆ విషయాన్ని పెళ్లికొడుకు జీర్ణించుకోలేకపోయాడు. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
బీఎస్ఎఫ్లో కరోనా అలజడి.. 14 మంది జవాన్లు క్వారంటైన్కు
Agra: ఛత్తీస్గఢ్లో 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లను క్వారంటైన్కు తరలించారు. ఆగ్రాలో వీరితో కలిసి పనిచేసిన వంట మనిషికి కరోనా సోకడంతో కలకలం రేగుతోంది. జవాన్ల నమూనాలను పరీక్షలకు పంపించారు.
లాక్డౌన్ వేళ.. మెట్టినింటికి రానంటున్న భార్య.. పోలీసులను ఆశ్రయించిన భర్త
కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరణకు అడ్డుకునేందుకు గతనెల 25 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
సరిహద్దులు దాటిస్తాం.. ఆ 3.5 లక్షల మందిని తీసుకెళ్లండి: ఆరు రాష్ట్రాలకు మహారాష్ట్ర విజ్ఞప్తి
దేశంలో లాక్డౌన్ కారణంగా వలస కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక, తినడానికి ఆహారం దొరక్క పరాయి పంచన పస్తులుంటున్నారు. తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
యువతి శవాన్ని కుక్కలు పీక్కుతిని.. దొరకని ఆనవాళ్లు.. తాడేపల్లిగూడెంలో ఘోరం
ఎర్రకాల్వలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎవరో ఆమెను చంపి ఓ పెద్దసంచిలో కుక్కేసి బండరాయికి కట్టి కాల్వలో పడేసినట్లు తెలుస్తోంది. అదీ రెండు నెలల కిందట.
కరోనా గుడ్న్యూస్.. భారత్లో మూడు వారాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి!
కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు జరుపుతున్నాయి.


