మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. వైసీపీ నేతలు, అధికారుల్లో టెన్షన్
ఏపీని కరోనా వెంటాడుతూనే ఉంది. సామాన్య ప్రజలు, కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులను వెంటాడుతోంది. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా టెన్షన్ పెడుతోంది. కొంతమంది మంత్రులు,...
మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. ఇప్పటికే నలుగురు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ శాసనసభ్యులు...
తిరిగి ప్రారంభం కానున్న విదేశీ విమాన సర్వీసులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్ నుంచి భారత్కు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం...
గుడ్న్యూస్..ఆరోగ్యశ్రీలో మరో 87 చికిత్సలు
రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేశారు.. మరో ఆరు జిల్లాలకు దీనిని విస్తరించారు. ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87...
ఏపీ సీఎం వైస్ జగన్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్!!
యంగ్ అండ్ డైనమిక్ సీఎం గా పేరొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 47వ ఏట లో కూడా చాలా ఆరోగ్యంగా హీరోల మాదిరి ఫిట్ గా కనిపిస్తున్నారు. ఆయన యువకుడిలా కనిపించడానికి...
40 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ ఒక్కసారీ కూడా సొంతంగా గెలవలేదు!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారీ కూడా సొంతంగా...
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవత్వం..
గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్స్లో వైద్యశాలకు తరలించి మంచి పని చేశారు. మంగళవారం చిలకలూరిపేట– విజయవాడ...
ట్వీట్ లందు సాయిరెడ్డి ట్వీట్లు వేరయా..! అసలే ఫ్రైడే వస్తుందయా..!
అవినీతిపై ఉక్కుపాదం, అక్రమాలపై ఇనుపపాదం అంటూ… గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జగన్ ఫైరవుతున్న సంగతి తెలిసిందే. అవినీతి – అక్రమాలకు సంబందించిన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే ఆలోచన లేదని...
ఏపీలో రైతే రాజు..ఇది ఫిక్స్!
గతంలో ప్రభుత్వాలన్నీ తమది రైతునేస్తమని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక.. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. తమకేం తెలియనట్లుగా చూస్తుండిపోయిన సంఘటనలు కోకొళ్లలు ! రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రచారం కోసం “రైతునేస్తం”.. “రైతేరాజు”.....
‘ప్రయివేట్’లో ఉచితంగా కరోనా టెస్టులు, చికిత్స..టీస్ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుందని సమచారం. ప్రయివేట్ మెడికల్...