ఐదవ క్లాస్ పాపకి పెళ్లి చేసి మత్తిచ్చి శోభనం చేసారు
పెంచుకుంటామని నమ్మబలుకుతూ, ఓ 13 ఏళ్ల బాలికను తీసుకెళ్లిన మేనత్త, 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి రహస్యంగా పెళ్లి జరిపించడంతో, పాటు నిద్ర మాత్రలు ఇచ్చి, శోభనానికి పంపి, తన రాక్షసత్వాన్ని చాటుకుంది....
చిరు సినిమాలో కీరవాణి
చిరంజీవి 151వ చిత్రంగా ఇటీవలే షూటింగ్ మొదలైన 'సైరా' చిత్రానికి సంగీత దర్శకుడి చాన్స్ ఇప్పుడు కీరవాణికి దగ్గరైనట్టు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే....
కోహ్లి అనుష్క కోసం ఇటలీ కి షారూఖ్ దీపిక
మరో రెండు రోజుల్లో ఒకటికానున్న సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్కలను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే ఇటలీకి బయలుదేరుతున్నారు. వీరిద్దరి...
ఆంధ్రా అధికారివి నువ్వెంతరా అంటూ తెలంగాణా ఎమ్మెల్యే రచ్చ
గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు....
మనం తాగే బీరు తో కారు నడపచ్చు .. నమ్మగలరా ?
బీర్లలోని ఆల్కహాల్లో ఉండే ఇథనాల్ నుంచి ఉత్ప్రేరక ప్రక్రియ ద్వారా బ్యుటనాల్ను వెలికి తీసి దాని ద్వారా కార్లను నడపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరిగి పోతున్న ఇంధన వనరులకు...
13 సంవత్సరాల క్రితం మొగుడ్ని చంపేసింది
భర్తను చంపిన ఓ మహిళ 13 ఏళ్ల తరువాత పోలీసులకు పట్టుబడ్డ ఘటన మహారాష్ట్రలోని పల్గర్ జిల్లా బోయిసర్లో చోటు చేసుకుంది. ఫరీదా భారతి అనే మహిళ అప్పట్లో తన భర్తను హత్యచేసి...
ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్
టీబీహెచ్ అనే సోషల్ మీడియా ప్రశ్నల యాప్ను చేజిక్కించుకున్న తర్వాత ఆ యాప్ సేవలను తమ వెబ్సైట్లో ఫేస్బుక్ ప్రవేశపెట్టింది. 'Did You Know?' పేరుతో ఈ ఫీచర్ను సోషల్ మీడియా దిగ్గజం...
టోల్ గేటు దగ్గర రచ్చ రచ్చ
తనను టోల్ ఫీజ్ అడగవద్దంటూ ఓ ఉద్యోగినిపై ఓ వాహనదారుడు దాడి చేసిన ఘటన గుర్గావ్ ఎక్స్ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. తన విధులు...
పవన్ కళ్యాణ్ మాటలకి లాజిక్ ఉందా అసలు ?
విశాఖపట్నంలో గత కొన్ని రోజులుగా డి సి ఐ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు ఈ క్రమంలో జనసేన అధినేత వారి ఆందోళనలలో పాలు పంచుకుంటూ తన మద్దతును తెలియజేశారు .ఇవాళ ఆయన పోలవరం...
సుకుమార్ రంగస్థలం లో ‘ ఆ ‘ సీన్ హై లైట్ అవుతుందట
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తాజా సినిమా అయినా 'రంగస్థలం 1985'మైత్రి వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో సాగే కథగా సినిమా యొక్క స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది.. తాజాగా...


