భక్తులు మేలు కోరే శివయ్యకు అభిషేకం అంటే మహా ఇష్టం అట. ఆ శివుడికి కొంచెం నీరు పోసిన జీవితానికి పట్టిన నష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. మనం అభిషేకం చేస్తాం. వీటిలో ఆర్ధనారీశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఏమటని సందేహం వ్యక్తం చేస్తాం. వీటితో అభిషేకం చేయడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుందనే నమ్మకం ఉంది.
1. ఆవు పాలతో అభిషేకం
2. ఆవు నెయ్యితో
3. మారేడు బిల్వదళ నీటితో
4. గరిక నీటితో
5. నువ్వుల నూనెతో
6. పెరుగుతో
7. చెక్కరతో
8. పుష్పోదకము తో
9. రుద్రాక్షతో జలాభిషేకం
10. కస్తూరి కలిపినా నీటితో
11. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.