కొంతమంది మాంసం తిని గుళ్లకు వెళతారు. అలా వెళ్లిన వారు గుళ్లలో పలహారం తింటారు. అయితే మాంసం తిన్న రోజు పలహారం తినవచ్చా..?అని ప్రతీ ఒక్కరు సంశయిస్తుంటారు. మాసం తిన్నరోజు పలహారం తినడంలో తప్పులేదని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. మాసం తిన్న రోజు పక్కింటికి వెళితే అక్కడ వాళ్లు మనకు పలహారం పెడుతుంటారు.
అది తినొచ్చోలేదో అని అనుకుంటాం. ప్రసాదం తీసుకోకపోతే పద్ధతికాదు. అందుకు మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అలా మాంసం తిని పక్కింట్లో పలహారం తీసుకునే ముందుకు తులసి నీళ్లు చల్లుకోవాలంట . అలా చల్లకోవడం వల్ల పాపసంహారిణి జరుగుతుంది. అలా అని తులసి ఆకుల్ని ఎట్టిపరిస్థితుల్లొ నెత్తిమీద చల్లుకోకూడదు.