నా హిందూ పేషంట్ లు అందరినీ చంపేస్తా .. – ముస్లిం మహిళా డాక్టర్ సంచలన వ్యాఖ్యలు ..

అనవసర వాగ్వాదాలకి సోషల్ మీడియా అతిపెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. డాక్టర్ గా పని చేస్తున్న ఒక ముస్లిం మహిళ ట్విట్టర్ లో నోరు జారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారీ వివాదాస్పదం అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవన్నీ మామూలే ఆనీ ఇక్కడ మతాల గురించి మతం మనుషుల మీద బెదిరింపు గురించీ అవ్వడం తో ఇది రచ్చకెక్కింది. అనీఖా గనీ అనే ముస్లిం డాక్టర్ ట్విట్టర్ లో ఒక వ్యక్తి తో హిందూ ముస్లిం ల గొడవ గురించి డీప్ గా డిస్కషన్ చేస్తున్నారు. కీర్తన్ అనే వ్యక్తి తో ఆమె గట్టిగా గొడవ పడుతున్న తరుణం లో ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయారు.

ఆగ్రహంతో ‘‘కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే మా డయాలసిస్‌ వార్డులో రక్త శుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. హిందువు లని పిరికి పందలు అంటూ ఆమె అనైతిక వ్యాఖ్యలు కూడా చేసారు. వెంటనే ఆమె మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఏ) కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here