కోవిడ్ భయం.. ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్..?
కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన...
చిన్న పిల్లల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇన్ని రోజులు వైరస్ చిన్న పిల్లలకు అంతగా సోకదన్న అభిప్రాయం అందరిలోనూ ఉండేది. అయితే అది నిజం కాదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా...
కరోనా వైరస్ మా ఆహార పదార్థాలపై లేదు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎగుమతులు చేసుకుంటున్న వస్తువులపై కూడా కరోనా వైరస్ ఉందన్న వాదన ఇప్పుడు ఎక్కువైంది. ప్రధానంగా చైనా ఎగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ ఉందన్న విషయం...
అక్కడ ప్రతి రోజూ ముగ్గురు కరోనాతో చనిపోతున్నారు..
కరోనా దేశంలో విజృంభిస్తూనే ఉంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రత ఎక్కవగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకుంటున్న కేసులు, మరణాలు...
వచ్చే ఏడాది ఈ సంవత్సరం కంటే దారుణంగా ఉండబోతోందంట..
కరోనా పరిస్థితులు ఇప్పట్లో దారిలోకి వచ్చేలా లేవు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే దీన్ని నుంచి బయట పడేందుకు భారత్ సహా చాలా దేశాలు లాక్డౌన్ ఎత్తివేశాయి....
కాంగ్రెస్ సీనియర్ నేత పరిస్థితి విషమం.. కారణం కరోనా..
కరోనా మహమ్మారి ప్రముఖులను చాలా ఇబ్బంది పెడుతోంది. ఇందుకు కారణం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో తిరుగుతూ ఉండటం ఒకటైతే.. ప్రజా ప్రతినిధుల వయస్సు కూడా కారణం. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్న...
అమెరికాలో రోజుకు లక్ష కేసులు.. పరిస్థితి ఏంటి..
కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి రోజూ అమెరికాలో లక్ష కేసులు నమోదవుతున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. దీంతో అమెరికా వాసులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్...
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల వివరాలను చోరీ చేసేందుకు హ్యాకర్ల ప్రయత్నాలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఓ వైపు వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా...
అమెరికాలో టిక్ టాక్ ఎప్పుడు వస్తుందో తెలుసా..
అమెరికాలో టిక్టాక్కు ఊరట లభించింది. నవంబర్ 12వ తేదీలోగా అమెరికాలోని టిక్టాక్కు సంబంధించిన ఆస్తులను అమెరికా కంపెనీలకు అమ్మేయాలని ప్రభుత్వం బైట్డ్యాన్స్కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును తాజాగా ప్రభుత్వం...
ఢిల్లీలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పిన సీఎం కేజ్రీవాల్..
దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్నాయంటే ఆందోళన కలిగించే అంశమే. దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.67 లక్షలకు...