కరోనా టీకాలో భారత్ మరో ముందడుగు
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కొవాగ్జిన్ టీకాను అభివృద్ది చేస్తున్న భారత్ బయోటెక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ముక్కుద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తుంది. దీన్ని...
వేడెక్కిన రాజకీయాలు.. ఆపేదెవరు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే అంశంపై తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే మతం అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయన్న వాదన ఉంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన కొందరు ఇలా...
తిరుమల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామీ.. జగన్ స్పందిస్తారా
తిరుమల విషయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే టిడిపి, బీజేపీ, ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద కూడా దీనిపై...
ఓన్లీ చెడ్డీ.. ఒళ్లంతా ఆయిల్.. గుర్తుందా
నిజంగా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ పేరు చెబితేనే గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. చెడ్డీలపై వచ్చి దొంగతనాలు చేస్తూ ప్రజలకు భయం పుట్టించింది ఈ గ్యాంగ్ అయితే ఇప్పుడేమీ లేదనుకుంటే.....
తిరుమల పర్యటనకు రానున్న జగన్.. తిరుపతిలో ఉద్రిక్తత..
ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల పర్యటనకు వస్తున్న జగన్ను అడ్డుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పలువురిని గృహ...
ముంబైలో టెన్షన్.. భారీ వర్షాలతో అల్లకల్లోలం..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న ప్రజలు.. వరదలతో బిక్కుబిక్కుమంటున్నారు.
అరేబియా సముద్రంలో వచ్చిన ద్రోణి...
పార్టీలు మారుతున్న నేతలతో దిమ్మదిరిగిన టిడిపి ఏం చేస్తోంది..
ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ విధానలు నచ్చక ఉన్నపాటి కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా టిడిపిని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. ఇటీవల విశాఖ...
మోదీ ఒక్కనికే రూ.517 కోట్లు.. మిగిలిన సభ్యుల ఖర్చెంత..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు విడుదల అయ్యాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఈ వివారాలు వెల్లడించారు. మోదీ ఖర్చు ఇప్పటివరకు...
అన్నింటిపై జగన్ చర్చ.. గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి అన్ని...
ఏపీలో హాట్ న్యూస్.. నారా లోకేష్ను ఏం చేయనున్నారు..?
ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ స్కాం సంచలనంగా మారింది. వేల కోట్ల కుంభకోణంలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ వివాదం ముదురుకున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి...












