‘మర్యాద రామన్న’.. వేణుగోపాల్ ఇకలేరు.!
సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడాలేకుండా కరోనా అందరినీ వేధిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్య నటుడు కరోనా కారణంగా కన్నుమూశారు. 'మర్యాద...
మరో ఘటన.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..
సమాజంలో రోజురోజుకూ మానవత్వ విలువలు మంటకలిసి పోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార చేశాడో 50 ఏళ్ల వ్యక్తి.
ఈ...
జగన్ను పొగిడిన మోదీ.. టిడిపిలో ఏం జరుగనుంది..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జగన్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు దొరికాయని చెప్పొచ్చు. వైసీపీ, బీజేపీ బందం బలపడబోతోందని స్వయంగా మోదీ సంకేతాలు ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఈ విషయాలన్నింటికీ...
రైతులకు పండగ లాంటి న్యూస్… వై.ఎస్ జగన్ పరిపాలనలో మరో ఘనత
ఆంద్రప్రదేశ్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైన సీఎం జగన్ ఇప్పుడు రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇచ్చిన మేరకు రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు అన్ని చర్యలు...
ఇండియాలో విషాదం.. కరోనాతో కేంద్ర మంత్రి మృతి..
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతిచెందారు. ఈనెల 11వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ...
డిక్లరేషన్పై క్లియర్ మెసేజ్ ఇచ్చిన లక్ష్మీపార్వతి.. కరీందాసు, బీబీ నాంచారి ముస్లీం కాదా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిక్లరేషన్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కరోనాతో ప్రజలు ఇబ్బందులు...
ఏపీలో ఉప ఎన్నిక తప్పదా..
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గ ప్రసాద్ రావు చనిపోయారు. కరోనా సోకిన ఆయన ఆసుపత్రిలో...
ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని
హిందూదేవాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ సారి ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం...
తిరుమల వివాదంపై టిడిపి, బీజేపీకి దిమ్మతిరిగేలా మాట్లాడిన దేవాదాయశాఖ మంత్రి…
తిరుమల డిక్లరేషన్ విషయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం పర్యటనపై అప్పట్లో లేని అభ్యంతరాలు ఇప్పుడు రావడం ఏమిటని ఆయన...
పార్టీ మారిన ఎమ్మెల్యే టిడిపిని ఏమన్నారంటే..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నాయని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. వై.ఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెలుతోందన్నారు. క్షేత్రస్థాయి వరకు...












