చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్లాసక్సెస్ రేటు ఎంతో తెలుసా..
దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే ఏపీలో రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడుతున్న...
వీధి రౌడీలా మాట్లాడుతున్నారు.. వైసీపీ ఎటాక్..
వైజాగ్లో టిడిపి నేత సబ్బం హరి ఇంటి వద్ద జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఉదయం నుంచి ఇరు పార్టీలకు సంబందించిన నేతలు మాటా మాటా అనుకుంటూనే...
హథ్రాస్లో ఎంటర్ అయిన రాహుల్ గాంధీ.. ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్కు వెళ్లేందుకు ఆయనకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. మొన్న ఇక్కడే రాహుల్ను అడ్డుకోవడంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం...
24 గంటల్లో క్లోజ్ చేస్తా.. విజయసాయిరెడ్డికి నేనేంటో ఇంకా తెలియదు..
విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారుతోంది. హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే ముందుగా...
కరోనాలో కొత్త రికార్డు నెలకొల్పిన భారత్..
కరోనా మహమ్మారి భారత్లో విజృంభిస్తూనే ఉంది. తాజాగా కరోనా మరణాల్లో భారత్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో కరోనా మరణాలున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఇంకెన్ని మరణాలు...
ఉత్తరప్రదేశ్ హథ్రాస్ యువతి ఘటనలో భారీ కుట్ర..?
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో యువతి ఘటనలో ఏదేదో జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు ఆడియో టేపులు బయటకు రావడం సంచలనంగా మారింది. బాదితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి భారీ కుట్ర...
ఎన్డీఏలోకి జగన్ను ఆహ్వానిస్తున్న బీజేపీ..?
దేశంలో మరో చరిత్ర సృష్టించబోతున్నారు వై.ఎస్ జగన్. కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన బీజేపీ జగన్ సారథ్యంలోని వైసీపీని ఎన్డీఏలో కలవమని కోరుతోందని తెలుస్తోంది. వచ్చే వారం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు...
600 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసినా తక్కువేనట..
కామాంధులకు అమెరికాలో కఠిన శిక్షలు అమలవుతున్నాయి. చిన్నారులపై లైంగిన నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తికి అమెరికా డిస్ట్రిక్ జడ్జి 600 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేశారు. ఇంత పెద్ద శిక్ష వేసిన...
సీఎం జగన్ మామ కన్నుమూత..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఈయన జగన్ సతీమణి భారతికి తండ్రి. ఇటీవల ఆయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు....
కరోనాతో ఎంత మంది డాక్టర్లు మృతి చెందారో తెలుసా..
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రజలను కాపాడుతున్న వైద్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా 515 మంది వైద్యులు కరోనాతో చనిపోయారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందించి చనిపోయిన వారే...












