కశ్మీర్పై ఉగ్రవాదులు పెద్ద కుట్ర చేస్తుంటే.. భారత్ ఏం చేస్తుందో తెలుసా..
ఉగ్రవాదులు భారత్లో పెను విధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం గట్టిగా సమాధానం చెబుతూనే ఉంది. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాగా...
క్రిస్మస్ సందర్బంగా ఛాలెంజింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు.. ఏమవుతుందో మరి..
ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అందరూ మళ్లీ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు. కానీ...
కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన ఎప్పుడంటే.. ?
దేశ నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయిలో దీన్ని కట్టబోతున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రచారం సాగుతోంది. దీనిని ముక్కోణాకారంలో నిర్మిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి...
ఆ రాష్ట్రాలలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు..
జమ్మూకశ్మీర్లోని 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్టుమెంట్ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. లడఖ్ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంతంలో సర్కారు తాజాగా...
కాశీలో 3వేల సీసీ కెమెరాలు ఎవరి కోసం..
కాశీ గురించి తెలియని వారుండరు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటన్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి కాశీలో భద్రతను అధికారులు ఛాలెంజ్గా తీసుకున్నారు. లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అన్ని...
ఢిల్లీలో కరోనాతో ప్రతి రోజూ ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పైగా అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా కేసులు పెరిగేందుకు కారణం అవుతున్నాయని...
మాస్క్ పెట్టుకోని 1,033 మందికి జరిమానా..
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో కఠిన నిబంధనలు మరోసారి అమలు చేస్తున్నారు. పలు దేశాల్లో లాక్డౌన్ తరహా రూల్స్ మళ్లీ తీసుకొస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే...
పవన్కళ్యాణ్ విషయంలో రోజా అలా ఎందుకు మాట్లాడారో తెలుసా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన చివరి నిమిషంలో తప్పుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతల రాయబారం తర్వాత...
చైనాలో మళ్లీ కరోనా కేసులు.. 500 విమాన సేవలు రద్దు..
కరోనా అంటేనే చైనా అంటారు. అలాంటిది అక్కడ కరోనా కేసులు తగ్గిపోయాయి. అయితే మళ్లీ కేసులు పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. అవసరమైన మేరకు...
బీర్ తాగి రూ.2 లక్షలు టిప్ ఎందుకు ఇచ్చాడో తెలుసా..
హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కడకు వెళ్లినా చివరకు వచ్చేటప్పుడు కొంత టిప్ ఇవ్వడం ఇప్పుడు సర్వసాధారణం. అదే స్టార్ హోటల్ అయితే ఇంకొంచెం ఎక్కువగా టిప్ ఇస్తాం. అయితే లక్షల రూపాయలు టిప్ ఇవ్వడం...












