భోజనం నచ్చకపోవడంతో ఆగిపోయిన పెళ్లి.. పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా..
ఈ మధ్యన పెళ్లిళ్లు చిన్నచిన్న కారణాలతో ఆగిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెళ్లిలో చేసిన భోజనం నచ్చకపోవడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. దీంతో ఈ విషయం...
గుడ్ న్యూస్.. భారత్ అంత ఎక్కువ వ్యాక్సిన్ బుక్ చేసిందట..
కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ కీలక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ వ్యాక్సిన్పైనే ఉంది. ఇక కేంద్ర...
ఆ ఇద్దరి పెళ్లిని ఆపేసిన పోలీసులు..
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మతాంతర వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
లక్నో నగరంలో హిందూ...
బాణసంచాపై దేశ వ్యాప్తంగా నిషేధం.. అతిక్రమిస్తే భారీ చర్యలు ఉంటాయా..
దేశ వ్యాప్తంగా బాణసంచాపై ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో టపాసులు పేల్చడం ఎంతో ప్రమాదకరం. అయినప్పటికీ మొన్న గడిచిన దీపావళి సందర్బంగా దేశ వ్యాప్తంగా టపాసులు...
కొత్త పార్టీ పెట్టనున్న మాజీ సీఎం కుమారుడు..
దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు కొత్తగా ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతోంది. అసెంబ్లీ ఎన్నికలలోగా కొత్త పార్టీని ప్రారంభిస్తానని దివంగత డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి...
అక్కడ ఒక్క రోజులో 2500 మంది మృతి..
ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఒక్క రోజులోనే 2500 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏప్రిల్ నెలలో ఉంది. ఆరు నెలల తర్వాత మొదటి సారి ఇంత పెద్ద మొత్తంలో అమెరికాలో...
అక్కడ మొట్టమొదటి సారి మలేరియా కేసు..
దేశంలో ఎక్కడ చూసినా కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇతర వ్యాధులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో మలేరియాతో ఓ బాలిక...
ఒక ముఖ్యమంత్రిపై మరో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు..
దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు ఇన్డైరెక్ట్గా కామెంట్లు చేసుకోనున్నారు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేలు ఏం చేస్తారన్న దానిపై ఇప్పుడు దేశ...
పవన్ కళ్యాణ్తో రైతులు ఏమన్నారంటే..
ఏపీ రాజకీయాల్లో జనసేనకు ఓ అరుదైన గౌరవం ఉంటుంది. ఎన్నికలకు ముందు నుంచీ ఇప్పటి వరకు ఆయన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరవుతూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎన్నికల్లో పవన్...
యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు..
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
విషయం ఏంటంటే.....












