కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులు స్త్రీల గొంతుతో మాట్లాడతారా.. ఎందుకీ అనుమానాలు..
కరోనా వ్యాక్సిన్పై ప్రపంచ వ్యాప్తంగా పలు అనుమానాలు ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల కొందరిలో దుష్ప్రలితాలు కనిపిస్తున్నాయని ఇదివరకే తెలిసింది. అయితే కొందరు మాత్రం కరోనాను, కరోనా వ్యాక్సిన్ను తక్కువగా...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నర్సు ఎందుకు కిందపడిపోయింది..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలకు పలు రకాల దుష్ప్రలితాలు వస్తుయని పుకార్లు ఎక్కువవుతున్నాయి. ఇందుకు నిదర్శంగానే పలు ఘటనలు కూడా వెలుగు...
కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాది బాద్యత కాదు..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళన కొందరిలో నెలకొంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే దుష్పలితాలపై ఇప్పటి...
అక్కడ కొత్త రకం కరోనా కేసులు నమోదు.. ఆందోళనలో ప్రజలు..
కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని వొణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల్లో దీనికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా...
బ్రెజిల్, మెక్సికోలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా..
ప్రపంచాన్ని కరోనా ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా కేసులు, మరణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ తో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే...
ప్యాసెంజర్ రైళ్లు ఎప్పటి నుంచి తిరుగుతాయో తెలుసా..
కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పరిస్థితి కొంచెం మెరుగవ్వడంతో పలు రైళ్లు తిరుగుతున్నాయి. అయితే పూర్తి స్తాయిలో రైళ్లు ఎప్పటి నుంచి తిరుగుతాయన్న దానిపై ఇంతవరకు క్లారిటీ...
చాలా సీరియస్గా మాట్లాడిన నరేంద్ర మోదీ..
నరేంద్ర మోదీ చాలా సీరియస్గా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ప్రభుత్వం ఎంత చెప్పినా రైతులు...
విమానంలో 160 మంది ప్రయాణీకులు.. నో ల్యాండింగ్..
కొద్ది సేపు వెయిట్ చేస్తే ల్యాండ్ అవుతామనుకున్న విమానం గాల్లోనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానం ల్యాండ్ అయ్యేందుకు పర్మిషన్ లేకపోవడంతో ఎక్కడ బయలు దేరిందో తిరిగి అక్కడికే వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....
భారత్లో కరోనా టీకా తీసుకోబోయే 30 కోట్ల మంది వీరే..
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కసరత్తులు జరుగుతున్నాయి. ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. మొదటి విడతగా ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకాను ఇవ్వనున్నారు.
తొలి...
మోదీ కార్యాలయాన్ని అమ్ముతున్నామని ప్రకటన ఎందుకిచ్చారో తెలుసా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికే ఏకంగా ఎసరు పెట్టేశారు. వారణాసిలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పేర్కొనడంతో పోలీసులు...












