జూనియర్ ఎన్.టి.ఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారా.. ?
తెలుగుదేశం పార్టీకి కునుకు లేకుండా చేసే వార్తొకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారన్న వార్తలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఏ...
మరోసారి భారీ ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం మరో ప్యాకేజీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా డ్యామేజ్ అయిన ఆర్థిక వ్యవస్థను సరిచేసేందుకు కేంద్రం ఎప్పటికప్పడు సిద్ధమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 4 నడుస్తున్న ఈ...
ఏపీలో మావోయిస్టుల లేఖ.. వార్నింగ్ వీరికే..
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే మావోయిస్టులు లేఖ రాసి హడలెత్తించారు. మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. కరోనా నివారణకు వ్యాక్సిన్లు...
జగన్ నిజంగా మంత్రులను తిట్టారా.. ఏమిటీ పుకార్లు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులపై అసహనం వ్యక్తం చేశారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు వెబ్సైట్లు వార్తలు కూడా ప్రచురించాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి సమాచారం మాత్రం...
హిందూ దేవాలయాలపై దాడులు.. సీబీఐ ఎంక్వైరీ
ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఏపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నిన్న అంతర్వేది ఆలయంలోని రథం దగ్దమైన విషయం తెలిసిందే. దీంతో పురాతనమైన ఎంతో చరిత్ర కలిగిన రథం...
మహిళలు, చిన్నారులకు రూ. 1,863 కోట్లు.. మంత్రి బాలినేని
ఏపీలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ...
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా.. వ్యతిరేకిస్తారా
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పోరులో అన్లాక్4 మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేయడంతో ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. కేంద్రం సూచనలకు అనుగుణంగా ఏపీలో...
సీఎం ఏర్పాటుచేసిన కాల్సెంటర్కు 50 వేల ఫోన్ కాల్స్..
ఏపీలో అవినీతి నిరోధక శాఖ దాడులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య లంచం. అయితే ఇటీవలె ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై ప్రత్యేకంగా అధికారులతో...
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. బస్సులు రెడీ..
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట కలిగించే చర్యలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర సర్వీసులకు మార్గదర్శకాలు ఇవ్వడంతో ఏపీ నుంచి తెలంగాణాకు ప్రైవేటు బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రయాణీకులు అన్ని నిబంధనలు...
జగన్తో భేటికి సిద్దమైన సోనియా..? బీజేపీ పరిస్థితి ఏంటి..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏపీ సీఎం వై.ఎస్ జగన్తో సమావేశం అవుతున్నారన్న పుకార్లు ఎక్కువవుతున్నాయి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పే నాయకుడు కూడా కరువవుతున్నారు. గత రెండు ఎన్నికల...












