అవినీతి కేసుల్లో విచారణ జరిగేదెప్పుడు..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు విచారణ ఎదుర్కోలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడకుండా స్టే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏపీలో...
ఏపీ, తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరే..
సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా వెంటనే స్పందించి పంచాయతీలు చెప్పే ప్రజా ప్రతినిధులు చాలా మందిపై కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ కేసుల పరిస్థితి ఎక్కువగానే ఉంది. తాజాగా సుప్రీంకోర్టుకు కోర్టు...
ఎమ్మెల్యే విడదల రజినీని టార్గెట్ చేసిన మోసగాళ్లు……
మోసగాళ్లు టార్గెట్ చేస్తే ఎవ్వరినీ లెక్కచేయరని తెలుస్తోంది. ఇన్నాళ్లూ సామాన్యులనే టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తెలివిగా మాట్లాడుతూ బుట్టలో వేసుకోవాలనుకుంటున్నారు. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని...
ప్రచారం మొదలుపెట్టిన వైసీపీ.. ఎన్నికలు ఎప్పుడంటే..
రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ .. రాబోయే ఏ ఎన్నికలొచ్చినా అదే మెజార్టీ సాధించాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఎన్నికల హడావిడి ఇంకా ప్రారంభం కాకముందే నేతలు...
వామ్మో.. సామాన్యుడికి రూ. 3 కోట్ల 71 లక్షల కరెంటు బిల్లు
ఈ మధ్య కరెంటు బిల్లులు ఎక్కువ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఓ రైతుకు రూ. 50 వేలు కరెంటు బిల్లు వస్తే రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అయితే వెంటనే విద్యుత్...
ఏపి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పవన్ కల్యాణ్..
ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్దమైన విషయంపై పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. దీనిపై...
ఏపీలో ఆపిల్ పరిశ్రమ.. 50 వేల మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే బారీ పరిశ్రమలు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంకేతంగా ఇప్పటికే ఆపిల్ పరిశ్రమ తమ తయారీ యూనిట్ను రాయలసీమలోని కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
కడప జిల్లాలో రాబోతున్న...
కరోనా చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..
ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఇక ఏపీలో ప్రతి...
అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు.. మంత్రులను అడ్డుకున్న వైనం
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలోని రథం దగ్ధం అవ్వడంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు అంతర్వేదిలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రుల బృందానికి...
గుంటూరు జిల్లాలో వ్యక్తి మృతి.. లాకప్ డెత్ పై అనుమానాలు
గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యక్తిని లాకప్ డెత్ చేశారంటూ పలువురు పుకార్లు సృష్టిస్తున్నారు. రాత్రంతా కొట్టి సృహ కోల్పోయిన...












