టీడీపీ వాళ్ళకే నంది అవార్డులు – హీరో శివాజీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సినీ హీరో శివాజీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కూడా గతంలో ఇలాగే తీవ్రంగా...
కొత్త టీవీ షో తో వస్తున్న టాప్ హీరో
2008లో వచ్చిన 'దస్ కా దమ్' కార్యక్రమం గుర్తుంది కదా! అదే కార్యక్రమం ఇప్పుడు సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి కూడా ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు...
బన్నీ వాసు, గుణ శేఖర్ వెనక ఉండి మాట్లాడిస్తోంది అల్లూ అర్జున్ ఏ నా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది అవార్డుల ప్రధానోత్సవంలో అనేక విమర్శలు ఎదుర్కుంటున్నది. తెలుగు ఇండస్ట్రీ లో ఈ నంది రాజేసిన మంటలు అన్ని ఇన్ని కావు. కేవలం ఒక్క వర్గానికే కొమ్ము కాసారని...
రంగుల రాట్నం సినిమా కి నాగార్జున బాగానే ఖర్చు పెట్టారు
యువ కథానాయకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రాజ్ తరుణ్, ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్లో 'రంగుల రాట్నం' సినిమా చేస్తున్నాడు. ఒక సాంగ్ మినహా ఈ సినిమాకి సంబంధించిన మిగతా షూటింగ్...
మీకు ట్విట్టర్ ఉందా ? ఒక్కసారి ఈ న్యూస్ చూడండి
తమ వెరిఫికేషన్ వ్యవస్థను సమీక్షిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, తాజాగా 'బ్లూ టిక్'పై మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ఖాతాల పేరు పక్కన కనిపించే ఈ నీలిరంగు టిక్...
ఆ సినిమా చేస్తే చెప్పుతో కొట్టండి – హీరో సిద్దార్థ్
తాను మంచి సినిమాలను మాత్రమే చేయాలనుకుంటానని సినీ నటుడు సిద్ధార్థ్ తెలిపాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ మంచివేనని... చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి అని అన్నాడు. సిద్ధార్థ్,...
వచ్చే మూడు నెలలు పెళ్ళిళ్ళు చేసుకోడానికి లేదు
ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది మాత్రం ఈ నెల 9 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉండడంతో జంటలు పెళ్లిళ్లు...
వచ్చే ఏడాది మొదలు అవ్వబోతున్న పుల్లెల గోపీ చంద్
పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి మేటి బ్యాడ్మింటన్ స్టార్లను తయారు చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా త్వరలో సినిమా తీసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018లో ఈ...
” సింబు తండ్రి నన్ను తీవ్రంగా అవమానించాడు , వారం రోజుల పాటు “
కొంత కాలం క్రితం ఓ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేయబడిన మీడియా సమావేశంలో, సీనియర్ నటుడు టి. రాజేందర్ పాల్గొన్నారు. ఆ సినిమాలో నటించిన ధన్సిక ఆ వేదికపై మాట్లాడుతూ, ఆయన...
డబ్బు నోట్ల మీద గాంధీ బొమ్మ పీకేయమని కోర్టుకి ఎక్కాడు .. కోర్టు షాక్ ఇచ్చింది
భారత కరెన్సీ నోట్ల మీద గాంధీ పేరుకు ముందు 'మహాత్మ' అనే పదాన్ని తొలగించాలని కోరుతూ రీసెర్చ్ స్కాలర్ ఎస్. మురుగనాథం మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్పై...


