మెట్రో ఓలా కలిసి ఒప్పందం ..
హైదరాబాద్ మెట్రో రైలు నగరవాసులు అభిమానాన్ని చూరగొంది. మెట్రో రైల్లో ప్రయాణించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థతో ఓలా...
తాగుతూ ఫోటో పెట్టిన రవీంద్ర జడేజా .. పిచ్చ తిట్లు తిడుతున్నారు
భారత క్రికెట్ సభ్యుడు మరియు ఆటగాడు అయినా రవీంద్ర జడేజా తన ఇన్స్టాగ్రాంలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ద్వార అనేక విమర్శలు ఎదుర్కుంటున్నాడు ...ఇంతకి ఆ ఫోటో లో ఏముంది అంటే ...
బండ్ల గణేష్ నెంబర్ అందరికీ ఇచ్చి రెచ్చిపోమన్న రోజా ..
వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ మరియు నగరి ఎమ్మెల్యే అయినా రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య విమర్శల వర్షం తారాస్థాయికి చేరుకుంది. తమ అధ్యక్షుడు జగన్ గురించి తప్పుగా మాట్లాడిన పవన్...
అజ్ఞాతవాసి మీద బండ్ల గణేష్ కామెంట్ లు ..
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న 'అజ్ఞాతవాసి' సినిమా టీజర్ ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీజర్ విడుదల తేదీని తెలుపుతున్న...
రజినీకాంత్ దెబ్బకి భయపడిన బన్నీ , మహేష్
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న 'భరత్ అనే నేను' సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న 'నా పేరు సూర్య'...
లక్ష్మి పార్వతి కి సీరియస్ సవాల్
‘లక్ష్మీపార్వతిగారూ! మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు నేను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా’ చెప్పండి అంటూ లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన...
త్రివిక్రమ్ – వెంకటెష్ సినిమా ..
టాలీవుడ్ అగ్రకథానాయకులలో వెంకటేశ్ ఒకరు. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన టాలెంట్ తో అగ్రకథానాయకుడిగా ఎదిగారు .. ఆ స్థానాన్ని సుదీర్ఘ కాలంగా .. పదిలంగా కాపాడుకుంటూ...
హామీ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి .. – పవన్ కళ్యాణ్
అనంతపురం నగరంలో తాము నిర్మించాలనుకుంటోన్న పార్టీ కార్యాలయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది నవంబర్...
విజయ్ మరణం మీద రియాక్ట్ అయిన రవిబాబు
ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి లేడనే వార్తను తట్టుకోలేకపోతున్నానని, ఆ బాధ నుంచి ఎప్పటికి కోలుకుంటానో కూడా తనకు తెలియదని దర్శకుడు రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం విజయ్ సాయి...
మోడీ కోసం వెళ్ళింది అని పెళ్ళానికి తలాక్ చెప్పేసాడు
గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త తలాకు చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా నిన్న నిర్వహించిన ర్యాలీలో ఫయ్...


