మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్….
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరులు మోకా భాస్కర్రావు హత్య కేసు సంచలన మలుపు తీసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత కొల్లు...
బాబాయ్ రాజకీయ గుట్టు అబ్బాయికి తెలుసట?
కింజరాపు కుటుంబంలో బాబాయ్ అబ్బాయి రాజకీయ వారసులు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాతికేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, అయిదేళ్ళు మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు పేరు మీదనే రాజకీయం...
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు…చర్యలకు లోక్ సభ స్పీకర్ ఓకే.
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు.ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన...
ఫామ్హౌస్ నుంచే పరిపలాన కొనసాగించనున్న కేసీఆర్..
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లోని సిబ్బందికి ఇప్పటి వరకూ ఇరవై మందికి పాజిటివ్గా తేలింది. వారం రోజులుగా.. ఒక్కొక్కరిలో లక్షణాలు బయటపడుతూండటంతో.. టెస్టులు చేశారు....
త్వరలోనే తగ్గనున్నపెట్రోల్, డీజిల్ ధరలు..
కరోనా లాక్డౌన్ వల్ల ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా ఆదాయం రావడం లేదు. ఎక్సైజ్తోపాటు ఇంధన ధరల మీద వచ్చే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలకు కొంత ఆదాయం అందుతోంది. ఇక పరిశ్రమల...
జీవీకే గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు..?
జీవీకే గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదైంది. అలాగే ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డితో పాటు 9 మందిపై కూడా సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది....
వైసీపీలో విభేదాలు వీధినపడ్డాయా..?
ఏపీలోని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా...
మండలి దెబ్బ..స్తంభించిన ఏపి ఖజానా..?
ఆంధ్రప్రదేశ్లో ఖజానా స్తంభించింది. ఇటీవల శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఈనెల 1న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఖజాన నుంచి ప్రభుత్వం...
రవిప్రకాష్ పై ఈడీ కేసు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్...
గోవా పర్యటనకు ఇక గ్రీన్ సిగ్నల్..
భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేసి ఇప్పటికే 100 రోజులు పూర్తి అయిపోయింది. వంద రోజులు పూర్తి అయిన తరువాత గోవాలో టూరిస్టుల పర్యటనకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించింది.
నేటి(జులై 2)...












