ఈ తండ్రిది ఎంత గొప్ప మనసు!!
ఏం చేస్తున్నావ్? డిగ్రీ పూర్తి చేసుకొని బయటపడే ప్రతి విద్యార్థికీ ఎక్కడో ఓ చోట ఎదురయ్యే ప్రశ్న ఇది. బీటెక్/ఎంబీబీఎస్ సహా అది ఏ డిగ్రీ అయినా కావొచ్చు.. ఉద్యోగంలో చేరే వేరకు ఆ...
బాబుకు కొత్త తలనొప్పి…?
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు నొక్కేశారని, ఆ లెక్కలు తేల్చాలని కేంద్రం ఇప్పుడు మరోసారి ఏపీ...
టీడీపీ నెక్ట్స్ వికెట్ లు అవే?
తెలుగుదేశం నేతల వరస అరెస్టుల పరంపరలో తదుపరి ఎవరనే అంశంపై స్పష్టత వస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడు ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో...
రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..!
తాజాగా పాలనా రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది....
తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ చురకలు
తెలంగాణలో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దాంతో పర్మిషన్ లేకుండా ఆన్లైన్...
ఆగస్ట్ 3 నుంచి ఇంటర్ కాలేజీలు మొదలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు...
ఏందిరయ్యా..ఈ గోల..!
ఏపీ రాజకీయాల్లో వింత సంస్కృతి కనిపిస్తోంది. ప్రజలకు ఏదైనా.. చేయాలని జగన్ ప్రభుత్వం ఏవైనా కార్య క్రమాలు చేపడితే.. ఇంకేముంది.. ప్రజాధనం వృథా చేసేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు గుండెలు బా దుకుంటున్నాయి. ఇక ,...
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద 50 కోట్ల పాత నోట్లు
కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని ఎలాగోలా ఇతర వనరుల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్న టీటీడీ చైర్మన్కు.. పాత నోట్లు.. గుట్టల్లా పడి ఉండటం కనిపించాయి. వాటి విలువ రూ. యాభై కోట్ల వరకూ ఉంటుందని...
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కి కరోనా పాజిటివ్
ఇప్పుడు మన దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్న వారే ఊహించని విధంగా దీని భారిన పడుతుండటంతో అన్ని రంగాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవే అనుకుంటే...
వైకాపాలో స్కాం అంటూ ఆర్.ఆర్.ఆర్..సీబీఐ ఎంక్వైరీ ఆదేశించాలని డిమాండ్..?
గతకొన్నీ రోజులుగా వైకాపా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీలో సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదనే చెప్పాలి! ప్రస్తుతం రెబల్ ఎంపీగా పేరుతెచ్చుకున్న ఆయనపై ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి...












