ఢిల్లీలో 3.4 తీవ్రతతో భూకంపం

దే శ రాజధాని ఢిల్లీని భూ ప్రకంపనలు వణికించాయి. ఆదివారం (మే 10) మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా , ఎన్‌సీఆర్ ప్రాంతంలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం 5 కి.మీ. లోతున ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) గుర్తించింది.

భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆందోళన పడాల్సిన పనిలేదని, ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here