కోవిడ్ భయం.. ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్..?
కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన...
పవన్ కళ్యాణ్ స్పీచ్తో నేతలు ఏమనుకుంటున్నారో తెలుసా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి మాట్లాడిన పవన్ రాజకీయ పార్టీల వైఖరిపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడిన స్పీచ్ కింది స్థాయి కార్యకర్తలతో...
ఢిల్లీలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారా..
దేశంలో ఉగ్రవాదుల దాడులు ఎక్కువవుతున్నాయి. ఏమాత్రం భయం లేకుండా ఉగ్రవాదులు దేశంలో అలజడులు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జమ్మకశ్మీర్లో గత నెల రోజులుగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఇబ్బందికర వాతావరణాన్ని కలగజేస్తున్నారు....
ముఖ్యమంత్రిని బెదిరిస్తే ఏమవుతుందో తెలుసా..
ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. సామాన్యులకే కాకుండా ప్రముఖులను కూడా బెదిరింపులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చేరిపోయారు. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకంగా ముఖ్యమంత్రినే బెదిరించేసి ఓ వ్యక్తి దొరికిపోయాడు.
ఈ...
చిన్న పిల్లల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇన్ని రోజులు వైరస్ చిన్న పిల్లలకు అంతగా సోకదన్న అభిప్రాయం అందరిలోనూ ఉండేది. అయితే అది నిజం కాదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా...
బీహార్ ముఖ్యమంత్రిపై సెటైర్లు..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్ ఎన్నికల కథ ముగిసిపోయింది. సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీసీఎంలు, మంత్రులు కూడా రెడీ అయిపోయారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో...
తిరుపతి ఉప ఎన్నికలో టిడిపి ఎందుకు పోటీ చేస్తుంది..
ఏపీలో ఉప ఎన్నిక సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఎన్నికల సంఘం...
బీహార్లో అంతా నితీష్ కుమార్ చెప్పినట్లే జరుగుతోందా..
బీహార్ రాజకీయాల్లో అంతా చకచకా సాగిపోతూ ఉంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం...
కరోనా వైరస్ మా ఆహార పదార్థాలపై లేదు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎగుమతులు చేసుకుంటున్న వస్తువులపై కూడా కరోనా వైరస్ ఉందన్న వాదన ఇప్పుడు ఎక్కువైంది. ప్రధానంగా చైనా ఎగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ ఉందన్న విషయం...
ఒబామా పుస్తకంలో రాహుల్ గాంధీపై అలా రాయడానికి కారణం ఏంటి..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుస్తకంలో పలు అంశాలు రాసిన విషయం తెలిసిందే. తరగతి గదిలో టీచర్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్...












