87 ఏళ్ల జీవితంలో మొదటి సారి ఓటు వేశారు..
దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తుంటారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎక్కడి నుంచైనా సొంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాంటిది ఓ వృద్ద దంపతులు కొన్ని దశాబ్దాలుగా ఓటు వేయలేదు. చివరకు...
కరోనా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
కరోనా మహమ్మారి ప్రపంచాన్నిం ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పలు...
ఢిల్లీలో రైతులకు మద్దతుగా నిలుస్తున్న సెలబ్రెటీలు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధానిలో ఆందోళనలు కూడా చేపడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతు పెరుగుతోంది. సామాన్యుల...
డ్రైవర్ లేకుండానే కారు నడపడానికి అనుమతులు మంజూరు..
టెక్నాలజీ రోజురోజుకూ ఎంతో పెరిగిపోతోంది. అప్పట్లో మోటార్ సైకిళ్లతో ఎక్కడికో వెళ్లే వాళ్లు.. చూస్తుండగానే కార్లు విమానాలు వచ్చేశాయి. కాగా ఇప్పుడు డ్రైవర్ లేకుండానే కార్లు నడుపుతున్నారు. తాజాగా చైనాలో డ్రైవర్ లేకుండా...
రైతుల కోసం ఆ పెళ్లికొడుకు ట్రాక్టర్ ఎక్కాడు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధానిలో ఆందోళనలు కూడా చేపడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతు పెరుగుతోంది. ఈ...
ట్రంప్ను పొగుడుతున్న ఆ దేశం ఏంటో తెలుసా..
డొనాల్డ్ ట్రంప్ తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ఆయన అందరికీ సుపరిచితుడే. అంతకంటే ఎక్కువగా మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇంకా పాపులర్...
ప్రభుత్వ ఉద్యోగులు సిగరెట్లు కాల్చకూడదు.
జార్ఖండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండేందుకు చాకచక్యంగా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఎవ్వరూ సిగరెట్లు కాల్చకుండా ఆదేశాలు జారీ చేసింది.
ధూమపానం చేయని వారికే...
కరోనా వ్యాక్సిన్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్పై పూర్తి స్థాయి సన్నద్దతలో ఉంది. ఈ నేపథ్యంలో దేశ...
పవన్కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఎవరికి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ కు...
ఢిల్లీలో వీరికే మొదటగా కరోన వ్యాక్సిన్..
కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో కరోనా డోసులు రెడీ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు...












